tdp
పోలీసుల తీరుపై జగన్ అసహనం.. కారు దిగి రోడ్డుపై నడుచుకుంటూ..
శ్రీవారి దర్శనం కోసం వచ్చి తొక్కిసలాటలో మృతిచెందిన భక్తుల కుటుంబాలను పరామర్శించేందుకు తిరుపతికి చేరుకున్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు పోలీసులు తీవ్ర ఆటంకం సృష్టించారు. తిరుపతి చేరుకున్న జగన్.. ...
ఏపీలో సంచలనం రేపుతున్న లేటెస్ట్ సర్వే..
ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిస్థితులపై ఓ స్వతంత్ర సంస్థ నిర్వహించిన సర్వే సంచలనంగా మారింది. ఏడు నెలల్లో కూటమి ప్రభుత్వ పనితీరు, ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న విశ్వాసం, సంక్షేమ పథకాల అమలు, గత-ప్రస్తుత ...
కుప్పం అభివృద్ధి నా లక్ష్యం – సీఎం చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడురాష్ట్ర అభివృద్ధిపై తన ప్రత్యేక దృష్టిని వెల్లడించారు. రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే కఠిన శ్రమ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. కుప్పం పర్యటనలో ఉన్న ఆయన ...
భూమా కుటుంబానికి భారీ షాకిచ్చిన విజయ డెయిరీ
విజయ డెయిరీ చైర్మన్ ఎస్వీ జగన్మోహన్రెడ్డి కీలక ప్రకటన చేశారు. జగత్ డెయిరీ వర్కింగ్ పార్ట్నర్, ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే అఖిల ప్రియ సోదరుడు భూమా జగత్ విఖ్యాత్రెడ్డిని డీఫాల్టర్గా ప్రకటించారు. 2014-2020 ...
మాచర్ల మాజీ ఎమ్మెల్యే అనుచరుడు అరెస్టు!
పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురకా కిశోర్ను హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ...
మాధవీలతకు క్షమాపణలు చెప్పిన జేసీ ప్రభాకర్
టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తన నోటి దురుసుతో ఇటీవల ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. బీజేపీ మహిళా నేతలు యామిని, సినీ నటి మాధవీలతపై అసభ్యకరంగా ...
కుప్పంకు సీఎం చంద్రబాబు.. రెండు రోజుల షెడ్యూల్ ఇదే!
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తన స్వంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 6, 7వ తేదీల్లో ఆయన కుప్పంలో పలు కీలక కార్యక్రమాలలో పాల్గొంటారు. 6వ తేదీ ఉదయం 12.00 ...
ఏపీలో రూ.700 కోట్ల స్కామ్ జరిగిందా? నిజం ఏంటి?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.700 కోట్ల భూముల స్కామ్ జరిగిందని, దీంట్లో వైసీపీ బడా నేతలతో పాటు జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన రీతూ చౌదరి, ఆమె భర్త శ్రీకాంత్ కూడా ...
ముచ్చెర్లలో 100 శాతం టీడీపీ సభ్యత్వం పచ్చి అబద్ధం – గుడివాడ అమర్
అనకాపల్లి జిల్లా ముచ్చెర్ల గ్రామంలో వందకు వంద శాతం టీడీపీ సభ్యత్వం నమోదు అనేది పచ్చి అబద్ధమని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. గ్రామంలో 1400 మంది ...
ఏపీలో హోంమంత్రి అనిత పీఏపై అవినీతి ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్ హోం మంత్రిగా అనిత పీఏ అవినీతి బాగోతంపై ఆరోపణల విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హోంమంత్రి పీఏ జగదీష్ అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నాడని, ప్రభుత్వ అధికారులు, సొంత పార్టీ నేతల ...