TDP leaders

కుప్పంలో అమాన‌వీయ ఘ‌ట‌న‌.. అంత్య‌క్రియ‌లు అడ్డ‌గింత‌

కుప్పంలో అమాన‌వీయ ఘ‌ట‌న‌.. అంత్య‌క్రియ‌లు అడ్డ‌గింత‌

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని మ‌రో అమాన‌వీయ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. మర్వాడ గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. డెంగీ జ్వరంతో మృతిచెందిన శివశంకర్ అనే ...

తిరుపతి జిల్లాలో ఆలయాల‌పై దాడి.. టీడీపీ నేతలపై ఆరోపణలు

తిరుపతి జిల్లాలో ఆలయాల‌పై దాడి.. టీడీపీ నేతలపై ఆరోపణలు

తిరుపతి జిల్లాలో హిందూ దేవాలయాల ధ్వంసం సంఘటనలు వరుసగా చోటుచేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. రెండు రోజుల వ్య‌వ‌ధిలో రెండు ఆల‌యాల‌పై దాడి చ‌ర్చ‌నీయాంశం కాగా, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ...

'సాక్షి' ఆఫీస్‌కు నిప్పు.. ఫ‌ర్నిచ‌ర్ ద‌హ‌నం - వీడియోలు వైర‌ల్‌

‘సాక్షి’ ఆఫీస్‌కు నిప్పు.. ఫ‌ర్నిచ‌ర్ ద‌హ‌నం – వీడియోలు వైర‌ల్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) వ్యాప్తంగా సాక్షి కార్యాల‌యాల‌పై (Sakshi Offices) గ‌త మూడు రోజులుగా జ‌రుగుతున్న‌ దాడులు.. ఏలూరు జిల్లాలో (Eluru District) హింసాత్మ‌క ఘ‌ట‌న‌కు దారితీశాయి. సాక్షి టీవీ డిబేట్‌ (Sakshi ...

వాళ్లు వ‌చ్చేవ‌ర‌కు ఓటింగ్‌లో పాల్గొనం.. - తిరుపతి మేయర్

వాళ్లు వ‌చ్చేవ‌ర‌కు ఓటింగ్‌లో పాల్గొనం.. – తిరుపతి మేయర్

డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక సంద‌ర్భంగా తిరుప‌తిలో జ‌రిగిన దాడిపై మేయ‌ర్ శిరీష భావోద్వేగానికి గుర‌య్యారు. బ‌స్సులో ఉండ‌గానే రాళ్ల‌తో దాడి జ‌రిగింద‌ని, త‌మ ప్రాణాల‌కు ర‌క్ష‌ణేది అంటూ ప్ర‌శ్నించారు. తిరుప‌తిలో ఆమె మీడియాతో ...