Sri Lakshmi Narasimha Swamy Temple

లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవంలో వైఎస్ జగన్

లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవంలో వైఎస్ జగన్

పులివెందుల‌లోని భూమ‌య్య‌పేట‌లో నూత‌నంగా నిర్మించిన గ‌ట్టు శ్రీ‌ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి ఆల‌య ప్రారంభోత్స‌వానికి వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ...