Siddaramaiah

విద్యార్థిపై దాడి.. స్పందించిన సీఎం

విద్యార్థిపై దాడి.. స్పందించిన సీఎం

కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్‌లో గల అల్-అమీన్ మెడికల్ కాలేజీలో చదువుతున్న కాశ్మీర్‌కు చెందిన రెండో సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేయడంతో పాటు దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ ...

కర్ణాటకలో భారీ ర్యాలీకి సిద్ధమైన కాంగ్రెస్‌.. ఎందుకంటే..

కర్ణాటకలో భారీ ర్యాలీకి సిద్ధమైన కాంగ్రెస్‌.. ఎందుకంటే..

కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వ‌హించేందుకు సిద్ధ‌మైంది. బెలగావిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ‘జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగ’ ర్యాలీ నిర్వహించనుంది. ఈ ర్యాలీ ద్వారా ...

ముడా స్కామ్‌లో కొత్త మలుపు.. సీఎం సిద్ధరామయ్య సతీమణి ఆస్తులపై ఈడీ చర్య

ముడా స్కామ్‌లో కొత్త మలుపు.. సీఎం సిద్ధరామయ్య సతీమణి ఆస్తులపై ఈడీ చర్య

కర్ణాటక రాష్ట్రంలో సంచలనం రేపిన మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూకుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక నిర్ణయం తీసుకుంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం, సీఎం సిద్ధరామయ్య ...