Politics
రాజీనామా నా వ్యక్తిగతం.. జగన్తో మాట్లాడే నిర్ణయం
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని నిన్న సాయంత్రం సంచలన ప్రకటన చేసిన అనంతరం వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) మీడియా ముందుకు వచ్చారు. ఇవాళ ఉదయం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ...
రెడ్బుక్ పాలనకు భయపడే.. బాబు దావోస్ పర్యటనపై ఆర్కే రోజా కామెంట్స్
దావోస్ పర్యటనకు వెళ్లి ఒక్క పరిశ్రమతో కూడా ఎంవోయూ కుదుర్చుకోలేక ఉత్త చేతులతో తిరుగు ప్రయాణమైన సీఎం చంద్రబాబు బృందంపై వైసీపీ మండిపడుతోంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్పై వైసీపీ అధికార ప్రతినిధి, ...
టీటీడీ సమీక్షకు ప్రైవేట్ వ్యక్తులు ఎందుకొచ్చారు? – కన్నబాబు ప్రశ్న
సంక్రాంతి పండుగ వేళ కూటమి ప్రభుత్వం ప్రజలకు సంతోషాన్ని దూరం చేసిందని, నిరుపేదలకు నిరాశను మిగిల్చిందని మాజీ మంత్రి, వైసీపీ నేత కురసాల కన్నబాబు విమర్శలు గుప్పించారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడం, సంక్షేమ ...
ఏపీలో హోంమంత్రి అనిత పీఏపై అవినీతి ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్ హోం మంత్రిగా అనిత పీఏ అవినీతి బాగోతంపై ఆరోపణల విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హోంమంత్రి పీఏ జగదీష్ అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నాడని, ప్రభుత్వ అధికారులు, సొంత పార్టీ నేతల ...
విద్యుత్ చార్జీల పెంపుపై నిరసన తెలిపినా కేసా..? – వైసీపీ ఆగ్రహం
విద్యుత్ చార్జీల పెంపుదలపై వైసీపీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి విడదల రజిని సహా 30 మంది నాయకులు, కార్యకర్తలపై చిలకలూరిపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నిరసన ...
17 ఏళ్లకే ఓటు హక్కు.. యూనస్ సర్కార్ సంచలన నిర్ణయం!
బంగ్లాదేశ్లో ప్రస్తుతం రాజకీయ ఉత్కంఠ కొనసాగుతున్న సమయంలో, తాత్కాలిక ప్రభుత్వ అధ్యక్షుడు మహ్మద్ యూనస్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారికే ఓటు హక్కు కల్పించే ప్రస్తుత ...
ఫ్లైయాష్ వివాదం.. టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి క్షమాపణలు
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ సీనియర్ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఫ్లైయాష్ వివాదంపై దిగొచ్చారు. అల్ట్రాటెక్ యాజమాన్యానికి క్షమాపణలు అంటూ ఓ పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకొని దాని ముందు కూర్చుని ...
షేక్ హసీనాను అప్పగించండి.. భారత్కు బంగ్లా రిక్వెస్ట్
బంగ్లాదేశ్లో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం భారత ప్రభుత్వానికి ప్రత్యేక అభ్యర్థనను పంపింది. భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తమ దేశానికి అప్పగించాలని కోరింది. బంగ్లాదేశ్ విదేశాంగ సలహాదారు ...
తొక్కిసలాట ఘటన చుట్టే తెలంగాణ రాజకీయం..
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన చుట్టే తెలంగాణ రాజకీయం తిరుగుతోంది. గత రెండ్రోజులుగా ఇదే హాట్ టాపిక్. అసెంబ్లీలో సీఎం రేవంత్ ఆ ఘటనపై, హీరో అల్లు అర్జున్పై కామెంట్స్ ...
రోడ్లు ‘ప్రియాంక గాంధీ బుగ్గల్లా నున్నగా’ మారుస్తా.. బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ నేతల వ్యాఖ్యలు హద్దు మీరుతున్నాయి. ఢిల్లీ బీజేపీ సీనియర్ నేత రమేష్ బిదూరి తాజాగా కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంకగాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ...