Politics
ప్రధాని మోడీ, పవన్ మధ్య ఆసక్తికర సంభాషణ
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన చర్చ ఆసక్తికరంగా మారింది. 27 ఏళ్ల తరువాత ఢిల్లీ పీఠంపై కాషాయ జెండా ఎగిరింది. అసెంబ్లీ ఎన్నికల్లో ...
వంశీ కోసం విజయవాడ జైలుకు జూ.ఎన్టీఆర్?
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ విజయవాడలోని జిల్లా జైల్లో ఉన్నారు. కిడ్నాప్, బెదిరింపులు వంటి అభియోగాలు కేసులో వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం విజయవాడ ...
నా తండ్రి తెలంగాణ హీరో.. కేటీఆర్ భావోద్వేగ ట్వీట్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అదే విధంగా పలువురు రాజకీయ ప్రముఖులు ...
ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. మిలిటరీలోకి వారు నో ఎంట్రీ
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మిలిటరీలో ట్రాన్స్జెండర్ల నియామకంపై పూర్తిస్థాయి నిషేధం విధిస్తూ, కొత్త ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే మహిళల క్రీడా పోటీల్లో ట్రాన్స్జెండర్లను ...
రాజీనామా నా వ్యక్తిగతం.. జగన్తో మాట్లాడే నిర్ణయం
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని నిన్న సాయంత్రం సంచలన ప్రకటన చేసిన అనంతరం వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) మీడియా ముందుకు వచ్చారు. ఇవాళ ఉదయం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ...
రెడ్బుక్ పాలనకు భయపడే.. బాబు దావోస్ పర్యటనపై ఆర్కే రోజా కామెంట్స్
దావోస్ పర్యటనకు వెళ్లి ఒక్క పరిశ్రమతో కూడా ఎంవోయూ కుదుర్చుకోలేక ఉత్త చేతులతో తిరుగు ప్రయాణమైన సీఎం చంద్రబాబు బృందంపై వైసీపీ మండిపడుతోంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్పై వైసీపీ అధికార ప్రతినిధి, ...
టీటీడీ సమీక్షకు ప్రైవేట్ వ్యక్తులు ఎందుకొచ్చారు? – కన్నబాబు ప్రశ్న
సంక్రాంతి పండుగ వేళ కూటమి ప్రభుత్వం ప్రజలకు సంతోషాన్ని దూరం చేసిందని, నిరుపేదలకు నిరాశను మిగిల్చిందని మాజీ మంత్రి, వైసీపీ నేత కురసాల కన్నబాబు విమర్శలు గుప్పించారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడం, సంక్షేమ ...
ఏపీలో హోంమంత్రి అనిత పీఏపై అవినీతి ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్ హోం మంత్రిగా అనిత పీఏ అవినీతి బాగోతంపై ఆరోపణల విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హోంమంత్రి పీఏ జగదీష్ అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నాడని, ప్రభుత్వ అధికారులు, సొంత పార్టీ నేతల ...
విద్యుత్ చార్జీల పెంపుపై నిరసన తెలిపినా కేసా..? – వైసీపీ ఆగ్రహం
విద్యుత్ చార్జీల పెంపుదలపై వైసీపీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి విడదల రజిని సహా 30 మంది నాయకులు, కార్యకర్తలపై చిలకలూరిపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నిరసన ...















రోడ్లు ‘ప్రియాంక గాంధీ బుగ్గల్లా నున్నగా’ మారుస్తా.. బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ నేతల వ్యాఖ్యలు హద్దు మీరుతున్నాయి. ఢిల్లీ బీజేపీ సీనియర్ నేత రమేష్ బిదూరి తాజాగా కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంకగాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ...