Padma Reddy

భూమిని కోల్పోయిన రెండోరోజే అమరావతి రైతు మృతి

భూమిని కోల్పోయి.. రెండోరోజే అమరావతి రైతు మృతి

రాజధాని అమరావతి (Amaravati) పేరుతో సాగుతున్న భూసేకరణ (Land Acquisition) మరో రైతు (Farmer) ప్రాణాన్ని (Life) బలితీసుకుంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామ (Undavalli Village) పరిధిలో ప్రభుత్వం ...