Odisha News
17 రోజుల్లో 7 అత్యాచారాలు.. మహిళల భద్రతపై ఆందోళన
ఒడిశా (Odisha)లో మహిళల భద్రత (Women’s Safety) ప్రశ్నార్థకంగా మారింది. ఇంటి నుంచి చిన్నారులు, యువతను బయటకు పంపించాలంటే తల్లిదండ్రులు భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకు తాజాగా జరిగిన సంఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ...
పూరీ రథయాత్రలో గౌతమ్ అదానీ కుటుంబం
ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ తన కుటుంబ సభ్యులతో కలిసి ఒడిశాలోని పూరీలో జరుగుతున్న శ్రీ జగన్నాథ రథయాత్ర ఉత్సవాల్లో శనివారం పాల్గొన్నారు. ఆయనతో పాటు భార్య ప్రీతి అదానీ, కుమారుడు కరణ్ ...
షాకింగ్.. హాస్టల్లో బిడ్డకు జన్మనిచ్చిన విద్యార్థిని
ప్రభుత్వ సంక్షేమ పాఠశాల హాస్టల్లో పదో తరగతి విద్యార్థిని బిడ్డకు జన్మనిచ్చిన ఘటన చర్చనీయాంశమైంది. ఈ ఘటన ఒడిశాలోని మల్కన్గిరి జిల్లాలో చోటుచేసుకుంది. బోర్డు పరీక్షలు ముగించిన తర్వాత హాస్టల్కు తిరిగి వచ్చిన ...








