Narendra Modi
లోకేష్ ఢిల్లీ పర్యటన.. ప్రధానితో భేటీ తర్వాత మార్పులుంటాయా..?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు, మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ఢిల్లీ (Delhi) పర్యటనకు సిద్ధమయ్యారు. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. ...
‘ఆపరేషన్ సిందూర్’పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన
ఆపరేషన్ సిందూర్పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన చేసింది. ఈ ఆపరేషన్ ఇంకా ముగియలేదని, పూర్తిస్థాయిలో కొనసాగుతోందని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు తమకు అప్పగించిన లక్ష్యాలను పూర్తిగా ధ్వంసం చేశామని ...
భారత్ ఆర్మీ ఎటాక్.. మసూద్ అజార్ సంచలన లేఖ
‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) లో భాగంగా బవహల్పూర్ (Bahawalpur) లోని జైష్-ఎ-మహమ్మద్ (Jaish-e-Mohammad) ప్రధాన స్థావరమైన సుభాన్ అల్లా కాంప్లెక్స్పై (Subhan Allah Complex) ఇండియన్ ఆర్మీ (Indian Army) బాంబులు ...
India Launches Operation Sindhoor; Strikes Terror Camps Inside Pakistan
In a bold and coordinated response to the recent Pahalgam terror attack, the Indian Armed Forces carried out a powerful strike on terror camps ...
Operation Sindoor : పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపుదాడులు
పహల్గామ్ (Pahalgam) ఉగ్రదాడికి (Terrorist Attack) భారత్ (India) ప్రతీకార చర్యలు చేపట్టింది. మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు “ఆపరేషన్ సింధూర్ (Operation Sindhoor)” పేరుతో పాకిస్తాన్ (Pakistan) లోని ఉగ్రస్థావరాలపై (Terrorist ...
ఉగ్రదాడి మోడీకి ముందే తెలుసు.. ఖర్గే సంచలన ఆరోపణ
పహల్గామ్ (Pahalgam) ఉగ్రదాడి (Terrorist Attack)పై కాంగ్రెస్ చీఫ్ (Congress Chief) మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రదాడి గురించి ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra ...
Rahul Gandhi’s Unexpected Visit to PMO
Rahul Gandhi’s sudden visit to Prime Minister Narendra Modi at the PMO on Monday evening set off a wave of speculation across political circles ...
మోడీతో రాహుల్ భేటీ.. ఏం జరుగుతోంది..?
కాంగ్రెస్ అగ్రనేత (Congress Senior Leader), లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సోమవారం సాయంత్రం ప్రధానమంత్రి కార్యాలయం (PMO) కు వెళ్లారు. ఆయన అక్కడ సీబీఐ కొత్త డైరెక్టర్ ...
గన్నవరం చేరుకున్న ప్రధాని మోడీ
అమరావతి పునఃనిర్మాణం (Amaravati Reconstruction) సందర్భంగా ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్ర మోడీ (Narendra Modi) గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి (Gannavaram International Airport) చేరుకున్నారు. కూటమి ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు, ఇతర ...
అమరావతిలో మోడీ సభ.. 6600 బస్సులు
ప్రధాని నరేంద్ర మోడీ రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడానికి ప్రధాని మోడీ పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. మోడీ సభకు భారీ ...















