Narendra Modi
ఎయిమ్స్ నుంచి ఉప రాష్ట్రపతి డిశ్చార్జ్
ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఎయిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు ఛాతీ నొప్పితో బాధపడుతున్న ఆయన్ను హుటాహుటిన ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ...
ఆర్బీఐ మాజీ గవర్నర్కు కీలక పదవి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మాజీ గవర్నర్ని కీలక పదవి వరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) ముఖ్య కార్యదర్శిగా ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ (Shaktikanta Das) ...
కొత్త సీఈసీ జ్ఞానేశ్ కుమార్.. కేంద్రం కీలక నిర్ణయం
భారత ఎన్నికల కమిషనర్గా ఉన్న జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar)ను 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC India)గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం హర్యానా ఎలక్షన్ కమిషనర్ (సీఎస్)గా ...
పీఎం మోడీకి మస్క్ స్పెషల్ గిఫ్ట్.. అదేంటంటే..
ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో భారత్-అమెరికా సంబంధాల బలోపేతం, వాణిజ్య ఒప్పందాలు, భద్రతా అంశాలపై చర్చలు జరిగాయి. అయితే, ఈ పర్యటనలో ఒక విశేషమైన ఘటన జరిగింది. ...
త్రివేణి సంగమంలో మోడీ పుణ్యస్నానం (Video)
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక మహోత్సవమైన ప్రయాగరాజ్(Prayagraj) మహా కుంభమేళా (Maha Kumbh Mela)లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi) పాల్గొన్నారు. త్రివేణి సంగమం(Triveni Sangamam) వద్ద ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించడంతో ...
ప్రధానితో బాలీవుడ్ తారల భేటీపై కంగనా రియాక్షన్
బాలీవుడ్ ప్రముఖులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలవడంపై ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ప్రధాని మోదీకి అందరూ సమానమే. బాలీవుడ్ తారలు ఆయనను కలవడం ...
నాతో చర్చకు నారా లోకేష్ సిద్ధమా..? గుడివాడ అమర్ సవాల్
విశాఖపట్నంలో ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ భూమి పూజ చేస్తున్న ప్రాజెక్టులన్నీ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వచ్చినవేనని విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఈ ...
విశాఖ స్టీల్ ప్లాంట్.. వైఎస్ షర్మిల కీలక డిమాండ్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి పలు కీలక డిమాండ్లు చేశారు. విశాఖ పర్యటనకు వచ్చే ముందు ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పష్టమైన ...
మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి ప్రధాని మోదీ నివాళి
భారతదేశ మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. ఢిల్లీలోని మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకున్న పీఎం.. మాజీ ప్రధాని పార్థివదేహం వద్ద పూలమాల ...
వాజ్పేయీ శతజయంతి.. ప్రముఖుల ఘన నివాళి
భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ శతజయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ‘సదైవ్ అటల్’ వద్ద దేశ ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ...















