MS Raju Controversy
‘భగవద్గీత బతుకులు మార్చలేదు’ – వివాదంలో టీటీడీ బోర్డ్ మెంబర్
కలియుగ దైవం పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam ) బోర్డు మెంబర్గా కొనసాగుతున్న టీడీపీ ఎమ్మెల్యే భగవద్గీత (Bhagavad Gita)పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. శ్రీసత్యసాయి జిల్లా ...







బీజేపీ ఖండిస్తే.. వైసీపీపై నిందలా రాజా!
భగవద్గీతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీటీడీ బోర్డ్ మెంబర్, మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గత రెండ్రోజులుగా చర్చనీయాంశంగా మారారు. ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా ...