Mouni Amavasya

కుంభమేళాలో తొక్కిస‌లాట‌.. 17 మంది మృతి

కుంభమేళాలో తొక్కిస‌లాట‌.. 17 మంది మృతి

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ప్ర‌యాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. మౌని అమావాస్య సందర్భాన్ని పురస్కరించుకుని పుణ్యస్నానాలకు సంగమం వద్దకు లక్షలాది భక్తులు తరలివచ్చారు. అయితే, భక్తుల అధిక సంఖ్యతో ...