Manmohan Singh

రేవంత్ కీలక నిర్ణయం.. ఆ ఫ్లైఓవర్ కు మాజీ ప్రధాని పేరు

రేవంత్ కీలక నిర్ణయం.. ఆ ఫ్లైఓవర్ కు మాజీ ప్రధాని పేరు

రేవంత్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆరంఘర్ ఫ్లైఓవర్‌కు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని నిర్ణయించారు రేవంత్‌. ఈ ఫ్లైఓవర్‌ను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం ప్రారంభించారు. 4 ...

ఢిల్లీ కాలేజీకి వీర్ సావర్కర్ పేరు.. కాంగ్రెస్ అభ్యంత‌రం!

ఢిల్లీ కాలేజీకి వీర్ సావర్కర్ పేరు.. కాంగ్రెస్ అభ్యంత‌రం!

ఢిల్లీలో నజాఫ్‌గఢ్‌లో రూ.140 కోట్ల వ్యయంతో కొత్త కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపనకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, కాలేజీకి వీర్ సావర్కర్ పేరు పెట్టాలన్న‌ బీజేపీ నిర్ణయాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ...

అసెంబ్లీ స్పెషల్ సెషన్‌కు బీఆర్ఎస్ చీఫ్ వస్తారా?

అసెంబ్లీ స్పెషల్ సెషన్‌కు బీఆర్ఎస్ చీఫ్ వస్తారా?

తెలంగాణలో రేపు జరిగే అసెంబ్లీ ప్ర‌త్యేక సెష‌న్‌పై ఓ ఆసక్తి ప్ర‌శ్న అంద‌రి మ‌దిలో మెదులుతోంది. దివంగ‌త మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సేవలను గుర్తు చేసుకునేందుకు ఈ సమావేశం జరగబోతుంది. దీనికి ...

సోనియాపై జేపీ నడ్డా సంచలన విమర్శలు

సోనియాపై జేపీ నడ్డా సంచలన ఆరోప‌ణ‌లు

ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారకం నిర్మాణం విషయంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు మధ్య రాజకీయం తీవ్రంగా మారింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు స్మారకం నిర్మించే అంశంపై రెండు పార్టీల మధ్య విమర్శలు ...

‘సికందర్’ టీజర్ వాయిదా.. కారణం ఏంటంటే..

‘సికందర్’ టీజర్ వాయిదా.. కారణం ఏంటంటే..

సల్మాన్ ఖాన్, ఏఆర్ మురుగదాస్ కాంబోలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘సికందర్’. 2025 ఈద్ సందర్భంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్ర టీజర్ నేడు లాంచ్ కావాల్సి ఉంది. అయితే, మాజీ ప్రధాన ...

మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి ప్ర‌ధాని మోదీ నివాళి

మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి ప్ర‌ధాని మోదీ నివాళి

భారతదేశ మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవ‌ల‌ను ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ స్మ‌రించుకున్నారు. ఢిల్లీలోని మ‌న్మోహ‌న్ సింగ్ నివాసానికి చేరుకున్న పీఎం.. మాజీ ప్రధాని పార్థివదేహం వ‌ద్ద‌ పూల‌మాల ...

భారత్-ఆసిస్‌ నాలుగో టెస్ట్‌.. న‌ల్ల బ్యాడ్జీల‌తో బ‌రిలోకి టీమిండియా

భారత్-ఆసిస్‌ నాలుగో టెస్ట్‌.. న‌ల్ల బ్యాడ్జీల‌తో బ‌రిలోకి టీమిండియా

మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో భారత్, ఆస్ట్రేలియా జట్లు ఉత్కంఠభరిత పోరాటం కొనసాగిస్తున్నాయి. ఈ మ్యాచ్ సిరీస్‌లోని నిర్ణయాత్మకమైనదిగా మారింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో స్థానం కోసం ...

మ‌న్మోహ‌న్‌సింగ్‌కు తెలుగు రాష్ట్రాల ప్ర‌ముఖుల నివాళి

మ‌న్మోహ‌న్‌సింగ్‌కు తెలుగు రాష్ట్రాల ప్ర‌ముఖుల నివాళి

దేశ మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ మృతిప‌ట్ల యావ‌త్ భార‌త‌దేశం దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తోంది. దేశం ఒక గొప్ప ఆర్థిక వేత్త‌ను కోల్పోయింద‌ని భావిస్తోంది. నిన్న రాత్రి తీవ్ర అస్వ‌స్థ‌త‌తో ఢిల్లీ ఎయిమ్స్‌లో ...

తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవు

తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవు

భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి కార‌ణంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెల‌వు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ...

మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌

మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌

భార‌త‌దేశ మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ (92) క‌న్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఆయ‌న‌, చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. కొంత‌కాలంగా మ‌న్మోహ‌న్ సింగ్ అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. మ‌న్మోహ‌న్ సింగ్ చ‌నిపోయిన‌ట్లుగా ...