Lawyer killed in Hyderabad

మాసబ్‌ట్యాంక్‌లో న్యాయవాది హత్య.. కారుతో ఢీకొట్టి మ‌రీ..

మాసబ్‌ట్యాంక్‌లో న్యాయవాది హత్య.. కారుతో ఢీకొట్టి మ‌రీ.. (Video)

హైద‌రాబాద్ నగరంలోని మాసబ్ ట్యాంక్ పరిధిలో తీవ్ర కలకలం రేపిన కారు దాడి ఘటన విషాదాంతమైంది. గుర్తుతెలియని దుండగుల చేతిలో హత్యాయత్నానికి గురైన ప్రముఖ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ కన్నుమూశారు. స్థానిక ఆసుపత్రిలో ...