Kaushik Chowdhury
కాలిబూడిదైన 4,000 ఈవీఎంలు.. కుట్ర కోణంపై అనుమానాలు!
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో తీవ్ర సంచలనం రేకెత్తించే ఘటన చోటుచేసుకుంది. అలీపూర్ ప్రాంతంలోని ఒక కీలక ప్రభుత్వ భవనంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో దాదాపు 4,000 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVMs) ...






