Karnataka
వేద విద్యార్థుల మృతికి వైఎస్ జగన్ సంతాపం
రోడ్డు ప్రమాదంలో వేద విద్యార్థులు మృతిచెందడంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కర్ణాటక రాయ్చూర్ జిల్లా సింధనూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ...
ముడా స్కామ్లో కొత్త మలుపు.. సీఎం సిద్ధరామయ్య సతీమణి ఆస్తులపై ఈడీ చర్య
కర్ణాటక రాష్ట్రంలో సంచలనం రేపిన మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూకుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక నిర్ణయం తీసుకుంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం, సీఎం సిద్ధరామయ్య ...
మూడో తరగతి విద్యార్థినికి గుండెపోటు, మృతి
కర్ణాటక రాష్ట్రంలోని చామరాజనగరలో మూడో తరగతి విద్యార్థిని తేజస్విని (8) గుండెపోటుతో మరణించటం తీవ్ర సంచలనం రేపింది. స్థానికంగా పేరొందిన సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాలలో చదువుతున్న తేజస్విని సోమవారం ఉదయం ఎంతో ఉత్సాహంగా ...
సోనియాకు స్వల్ప అస్వస్థత.. సీడబ్ల్యూసీ మీటింగ్లకు దూరం
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ కారణంగా, కర్ణాటకలోని బెళగావిలో గురువారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలకు ఆమె హాజరుకాలేదు. సోనియా ...
నేటి నుంచి కాంగ్రెస్ ‘నవ సత్యాగ్రహ బైఠక్’ సమావేశాలు
కర్ణాటకలోని బెళగావిలో నేటి నుంచి రెండ్రోజుల పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు “నవ సత్యాగ్రహ భైఠక్” అని నామకరణం చేయడం గమనార్హం. మహాత్మా గాంధీ ...
ఎండు కొబ్బరి ధర పెంపు.. రైతులకు కేంద్రం గుడ్న్యూస్
2025 సీజన్కు సంబంధించి ఎండు కొబ్బరికి కనీస మద్దతు ధర (MSP)ను కేంద్రం భారీగా పెంచింది. రూ.422 పెరుగుదలతో క్వింటాల్ ధర ఇప్పుడు రూ.12,100కి చేరింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా కొబ్బరి రైతులకు ...