Karnataka

Karnataka: 16 లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం… కర్ణాటక ప్రభుత్వ సంచలన నిర్ణయం

కర్ణాటక ప్రభుత్వం (Karnataka Government) కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లలు (Children below 16 years) సోషల్ మీడియా (Social Media) వాడకాన్ని నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) ప్రకటించారు. ...

కర్ణాటకలో విషాదం.. ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి

కర్ణాటకలో విషాదం.. ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి

కర్ణాటక (Karnataka)లోని హాసన్ (Hassan) జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) గణేశ్ నిమజ్జన (Ganesh Immersion) వేడుకల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. హాసన్-మైసూర్ (Hassan-Mysore) హైవేపై, మొసలిహొసహళ్లి (Mosalihosahalli) ...

జూరాల ప్రాజెక్టుకు మళ్లీ వరద.. సెకన్‌కు 1,15,000 క్యూసెక్కులు

జూరాల ప్రాజెక్టుకు మళ్లీ వరద.. సెకన్‌కు 1,15,000 క్యూసెక్కులు

మహారాష్ట్ర (Maharashtra), కర్ణాటక (Karnataka) రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో జూరాల ప్రాజెక్టు (Jurala Project)కు మళ్లీ వరద (Flood) ముప్పు (Threat) ఎదురైంది. రెండు రోజులుగా వరద ప్రవాహం తక్కువగా ...

ఆర్సీబీ నిర్లక్ష్యంపై క్యాట్ ఆగ్రహం: 11 మంది మృతికి మీరే బాధ్యత!

ఆర్సీబీపై క్యాట్ ఆగ్రహం.. వారి మృతికి మీదే బాధ్యత!

ఐపీఎల్ 2025 (IPL 2025)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయం తర్వాత నిర్వహించిన కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోవడం, అనేక మంది గాయపడటంపై సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ...

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. టెంపోను ఢీకొట్టిన లారీ

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. టెంపోను ఢీకొట్టిన లారీ

అన్నమయ్య (Annamayya) జిల్లాలో ఘోర రోడ్డు (Horrific Road) ప్ర‌మాదం జ‌రిగింది. వేగంగా దూసుకొచ్చిన లారీ (Lorry) టెంపో ట్రావెల‌ర్‌ (Tempo Traveller)ను ఢీకొట్టింది. ప్ర‌మాదం జ‌రిగిన చోట ర‌హ‌దారి మొత్తం ర‌క్తంతో ...

విషాదం.. చిన్నారి ప్రాణం తీసిన బీడీ ముక్క

విషాదం.. చిన్నారి ప్రాణం తీసిన బీడీ ముక్క

కన్నతండ్రి నిర్లక్ష్యంతో ఓ నిరుపేద కుటుంబం విషాదంలో మునిగిపోయింది. కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని మంగళూరు (Mangaluru)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తండ్రి (Father) కాల్చి పడేసిన బీడీ(Beedi) ముక్కను నోట్లో (Mouth) పెట్టుకున్న ...

మళ్లీ పెరుగుతున్న క‌రోనా కేసులు.. ఆ రాష్ట్రంలోనే అధికం

మళ్లీ పెరుగుతున్న క‌రోనా కేసులు.. ఆ రాష్ట్రంలోనే అధికం

భారతదేశంలో (India) కోవిడ్-19 కేసులు (COVID-19 Cases) మళ్లీ (Again) స్వల్పంగా పెరుగుతున్న (Slightly Increasing) సూచనలు కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 300కిపైగా కొత్త కరోనా కేసులు (New Corona Cases) ...

తిరుపతి జిల్లాలో గజరాజుల బీభత్సం

తిరుపతి జిల్లాలో గజరాజుల బీభత్సం

తిరుపతి జిల్లా (Tirupati district)లో ఏనుగుల (Elephants) బీభత్సం (Rampage) సృష్టించాయి. ఎర్రావారిపాళెం (Erravaripalem) మండలంలోని బోయపల్లి సమీపంలో ఏనుగుల గుంపు మరోసారి స్థానిక ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. గ‌జ‌రాజుల గుంపును అటవీ ...

శ‌వానికి డిమాండ్‌.. మృత‌దేహం అక్ష‌రాల రూ.1 ల‌క్ష‌

శ‌వానికి డిమాండ్‌.. మృత‌దేహం అక్ష‌రాల రూ.1 ల‌క్ష‌

ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అనాటమీ విద్యార్థుల శిక్షణ కోసం మృతదేహాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ, శవాల కొరత ఇప్పుడు ఆ కాలేజీల యాజ‌మాన్యాన్ని వేధిస్తోంది. విద్యార్థులు మాన‌వ శ‌రీరంలోని అవ‌య‌వాల గురించి అవ‌గాహ‌న ...

'డీలిమిటేషన్‌పై అఖిల‌ప‌క్షం 7 కీలక తీర్మానాలు'

‘డీలిమిటేషన్‌పై అఖిల‌ప‌క్షం 7 కీలక తీర్మానాలు’

చెన్నైలో జరిగిన అఖిల‌ప‌క్ష‌ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలు డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన)ను తీవ్రంగా వ్యతిరేకించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ ...