Investigation Delay

ఇసుక దందాకు ఏడుగురు బలి..! రోడ్డున పడిన మూడు కుటుంబాలు

ఇసుక దందాకు ఏడుగురు బలి..! ఏడు రోజులైనా తేలని కేసు

నెల్లూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఏడుగురి ప్రాణాలను బలిగొంది. పెరమణ జాతీయ రహదారిపై రాంగ్‌ రూట్‌లో వచ్చిన ఇసుక టిప్పర్ కారును ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ...