Indian Politics
Rahul Gandhi’s Unexpected Visit to PMO
Rahul Gandhi’s sudden visit to Prime Minister Narendra Modi at the PMO on Monday evening set off a wave of speculation across political circles ...
మోడీతో రాహుల్ భేటీ.. ఏం జరుగుతోంది..?
కాంగ్రెస్ అగ్రనేత (Congress Senior Leader), లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సోమవారం సాయంత్రం ప్రధానమంత్రి కార్యాలయం (PMO) కు వెళ్లారు. ఆయన అక్కడ సీబీఐ కొత్త డైరెక్టర్ ...
నేషనల్ హెరాల్డ్ కేసు.. ఛార్జిషీట్లో సోనియా, రాహుల్ పేర్లు
కాంగ్రెస్ పార్టీ (Congress Party) లో కలకలం రేపుతున్న నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald Case) కీలక మలుపు తిరిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) సంచలన నిర్ణయం తీసుకుంది. మనీ ...
సంచలనం: వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంలో వైసీపీ పిటిషన్
వక్ఫ్ సవరణ చట్టాన్ని (Waqf Amendment Act) రాజ్యాంగ విరుద్ధమని (Unconstitutional) పేర్కొంటూ ఏపీ (Andhra Pradesh) ప్రతిపక్ష పార్టీ వైసీపీ (YSRCP) సుప్రీంకోర్టు (Supreme Court) లో పిటిషన్ దాఖలు చేసింది. ...
Amaravati: A capital dream built on corruption and debt
In Andhra Pradesh, Amaravati was presented as a modern capital city, a bright future promised by Chief Minister Chandrababu Naidu. But behind the shiny ...
విభజన కోసమే వక్ఫ్ బిల్లు ఆమోదం.. సోనియా తీవ్ర ఆగ్రహం
వక్ఫ్ సవరణ బిల్లు (Waqf Amendment Bill) కు లోక్సభ (Lok Sabha) లో ఆమోదం (Approval) లభించడం పట్ల కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) తీవ్ర అసంతృప్తి వ్యక్తం ...
Unmasking truths.. Does ‘Hathya’ movie expose the murder of a prominent political leader?
A recently released investigative film, Hathya, has taken audiences by storm, earning unprecedented acclaim across six languages. Netizens are abuzz, drawing striking parallels between ...
‘డీలిమిటేషన్పై అఖిలపక్షం 7 కీలక తీర్మానాలు’
చెన్నైలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలు డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన)ను తీవ్రంగా వ్యతిరేకించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ ...
నేడు చెన్నైలో డీఎంకే అఖిలపక్ష సమావేశం
నియోజకవర్గాల పునర్విభజన అంశంపై ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) అధినేత స్టాలిన్ నేతృత్వంలో నేడు అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఉదయం 10.30 గంటలకు ఐటీసీ ఛోళా హోటల్లో అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ ...
18 మంది ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు
శాసనసభ స్పీకర్ కుర్చీని అగౌరవ పరిచారన్న కారణంతో 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటుపడింది. ఆరు నెలల పాటు సభ నుంచి సస్పెండ్ చేస్తూ కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ ప్రకటించారు. శాసన ...















