Indian Army
‘నేషనల్ వార్ మెమోరియల్’లో ఆపరేషన్ సిందూర్ అమరుల పేర్లు
గతేడాది సరిహద్దుల్లో ఉగ్రవాద స్థావరాలను తుడిచిపెట్టేందుకు భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor) లో వీరమరణం పొందిన అమర జవాన్ల వివరాలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ ఆపరేషన్లో ఆరుగురు ...
జమ్ము కశ్మీర్లో ప్రమాదం.. ఆర్మీ జవాన్లు మృతి
భారత ఆర్మీ సైనికులు (Indian Army Soldiers) దేశ భద్రత, ప్రజల సంక్షేమం కోసం ధైర్యం, నిస్వార్థ త్యాగం, అంకితభావంతో సేవచేస్తూ, ఘోరమైన పరిస్థితుల్లో కూడా జాతీయ గౌరవం కాపాడతారు. దేశం కోసం ...
ఆసియా కప్ గెలుపు ఫీజుతో సూర్యకుమార్ యాదవ్ గొప్ప మనసు.
క్రికెట్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav) తన కెప్టెన్సీలో భారత్ ఆసియా కప్ (Asia Cup) 2025ను గెలుచుకున్న తర్వాత గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. ఈ టోర్నమెంట్లో ఆడిన మొత్తం ...
పాక్పై ఘన విజయం.. సైన్యానికి అంకితం – సూర్య ఎమోషనల్ (Video)
ఆసియా కప్–2025లో పాకిస్తాన్పై టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్లో భారత్ ఏడు వికెట్ల తేడాతో పాక్ను ఓడించి సూపర్–4లోకి దూసుకెళ్లింది. ఈ విజయంతో జట్టు ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. ...
జవాన్ మురళీ నాయక్ జీవితంపై సినిమా.. హీరో ఎవరంటే
భారత్-పాకిస్తాన్ (India-Pakistan) మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్ (Operation Sindur) లో అమరులైన తెలుగు వీర జవాన్ మురళీ నాయక్ (22) జీవితం ఇప్పుడు వెండితెరపై ఆవిష్కృతం కానుంది. ఆయన జీవిత కథ ...
పంజాబ్లో సిద్దిపేట జిల్లా ఆర్మీ జవాన్ అదృశ్యం
పంజాబ్ (Punjabలో విధులు నిర్వహిస్తున్న సిద్దిపేట (Siddipet) జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ (Army Soldier) అనిల్ (Anil) (30) అదృశ్యమయ్యాడు. ఆరు రోజుల నుంచి అతని ఆచూకీ లభ్యం కావడం లేదు. ...
Tribute in Action: YS Jagan Delivers Rs. 25 Lakh Aid to Martyr Murali Naik’s Family
In a heartfelt gesture of solidarity, the YSR Congress Party (YSRCP) has extended financial and emotional support to the family of Agniveer Murali Naik, ...
వీర జవాన్ కుటుంబానికి వైసీపీ చెక్కు అందజేత (Video)
దేశ సరిహద్దుల్లో ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)లో భాగంగా జరిగిన కాల్పుల్లో వీర మరణం పొందిన అగ్నివీర్ మురళీనాయక్ (Murali Naik) కుటుంబానికి వైసీపీ (YSRCP) అండగా నిలిచింది. దేశానికి మురళీనాయక్ సేవలకు ...
Operation Sindoor : 11 మంది సైనికులు మృతి.. – పాక్
పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పాకిస్థాన్పై గట్టిగా ప్రభావం చూపింది. మే 7న భారత రక్షణ శాఖ చేపట్టిన ఈ ఆపరేషన్లో భాగంగా చేపట్టిన మెరుపు దాడుల్లో ...















