Hyderabad
‘చిరంజీవిని బూతులు తిట్టిన చౌదరి’
ప్రముఖ సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కొణిదెల చిరంజీవి (Konidela Chiranjeevi ) సోషల్ మీడియాలో ఓ వర్గం చేస్తున్న దారుణమైన కామెంట్లతో మానసిక క్షోభకు గురవుతున్నారు. తనను అసభ్యకరంగా, అవమానకరంగా దూషించిన ...
హైదరాబాద్ అనాథ.. ప్రజారోగ్యంపై కాంగ్రెస్ నిర్లక్ష్యం
బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR ) మంగళవారం బస్తీ దవాఖానను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ (Congress Party) స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో దానం నాగేందర్ (Danam Nagender) పేరును ...
తెలంగాణలో మళ్లీ గెలవడం కష్టమే..? – ఖర్గే సంచలనం
తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత కలహాలు, అసంతృప్తి పతాక స్థాయికి చేరాయి. జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వం లో కాంగ్రెస్ మళ్లీ ...
కొండా లక్ష్మారెడ్డి కన్నుమూత
తెలంగాణ (Telangana) రాజకీయాల్లో విషాదం నింపుతూ, చేవెళ్ల (Chevella) మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి (Konda Lakshma Reddy) (84) సోమవారం ఉదయం ఆరు గంటలకు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ...
కేవలం రూ.5కే బ్రేక్ఫాస్ట్, భోజనం.. ‘ఇందిరా క్యాంటీన్’ ప్రారంభం
హైదరాబాద్ (Hyderabad)లోని పేదల ఆకలి తీర్చాలనే లక్ష్యంతో రేవంత్ ప్రభుత్వం ‘ఇందిరా క్యాంటీన్’ (Indira Canteen) పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద కేవలం రూ. 5కే అల్పాహారం, రూ. 5కే మధ్యాహ్న ...
సృష్టి ఆసుపత్రిపై ఈడీ కేసు నమోదు
సరోగసి పేరుతో పిల్లల అక్రమ రవాణాకు (Illegal Trafficking) పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సృష్టి ఆసుపత్రిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కేసు (Case) నమోదు చేసింది. పేద కుటుంబాల నుంచి పిల్లలను కొనుగోలు ...
ముగ్గురు మైనర్ బాలికలపై సామూహిక అత్యాచారం: ముగ్గురు యువకులు అరెస్టు
యాదగిరిగుట్ట (Yadagirigutta)లో ముగ్గురు మైనర్ బాలికల (Three Minor Girls)పై ముగ్గురు యువకులు (Three Youths) అత్యాచారానికి (Rape) పాల్పడిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురు ...
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కీలక పరిణామం
ఫార్ములా (Formula) ఈ-కార్ రేస్ (E-Car Race)కు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషించిన ఇద్దరు ఐఏఎస్(IAS) అధికారులు, అరవింద్ కుమార్ (Aravind Kumar), బి.ఎల్.ఎన్. ...
మొదలైన దసరా సందడి.. సొంతూళ్లకు నగరవాసులు
దసరా పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేందుకు నగరవాసులు భారీగా తరలివెళ్తున్నారు. విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడంతో ఈ రద్దీ మరింత పెరిగింది. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులు, రైళ్లలో ప్రయాణికుల తాకిడి ...















