farmers issues
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కవిత ఆగ్రహం
కరీంనగర్ (Karimnagar) జిల్లాలో పర్యటించిన బీఆర్ఎస్ నాయకురాలు కవిత (Kavitha), మక్తపల్లి (Maktapalli) గ్రామంలోని ధాన్యం కొనుగోలు (Paddy Procurement) కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, మొంథా (Montha) ...
యూరియా కొరతపై దద్దరిల్లిన జెడ్పీ సమావేశం (Video)
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం ఉద్రిక్తతలకు దారితీసింది. రైతులకు యూరియా అందుబాటులో లేకపోవడంపై జడ్పీటీసీలు అధికారులను నిలదీశారు. దీంతో అధికారులు, జెడ్పీటీసీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. యూరియా ...
‘కూటమి పాలన ప్రజల కోసమా.. దోపిడీ దారుల కోసమా.?’
రాష్ట్ర రాజకీయాలు, రైతులు (Farmers) పడుతున్న ఇబ్బందులపై వైసీపీ(YSRCP) అధినేత, మాజీ (Former) ముఖ్యమంత్రి (Chief Minister) వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) తీవ్రంగా స్పందించారు. రైతులు పడుతున్న అవస్థలు, ...
యూరియాపై సీఎం చంద్రబాబుకు రోజా సవాల్
రైతులకు బస్తా యూరియా అందించలేని ప్రభుత్వం.. వాస్తవాలు ప్రచురిస్తున్న పత్రికలు, ఛానెళ్లను బెదిరిస్తోందని, యూరియాపై వార్తలు రాసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా ఫేక్ పత్రికలేనా..? అని మాజీ మంత్రి ఆర్కే రోజా సీఎం ...
బస్తా యూరియా ఇవ్వలేని అధ్వాన ప్రభుత్వం – వైఎస్ జగన్ ఫైర్
రాష్ట్రంలో యూరియా కొరత, పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు గతంలో సులభంగా దొరికే ...
YS Jagan remembers YSR
Slams Naidu for Failing Farmers & Undermining Democracy On the occasion of the 16th death anniversary of late Chief Minister Dr. YS Rajasekhara Reddy, ...
పవన్ ఐడియాలజీ జనసైనికులకే అర్థం కాలేదు – పేర్ని నాని సెటైర్లు
జనసేన పార్టీ (Janasena Party) స్థాపించి 11 ఏళ్లు అయినా రాష్ట్రానికి ఏ మేలు జరగలేదని వైసీపీ(YSRCP) కృష్ణా జిల్లా (Krishna District) అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (Perni Venkatramayya) ...
ఇది రైతు ప్రభుత్వం కాదు, రాక్షస ప్రభుత్వం: కేటీఆర్
రాష్ట్రంలోని యూరియా (Urea) కొరతపై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రైతు (Farmer’s) ప్రభుత్వమేమీ కాదు.. రాక్షస ప్రభుత్వం (Demonic Government) అంటూ తీవ్ర వ్యాఖ్యలు ...
Naidu suppressing dissent
Former Chief Minister YS Jagan Mohan Reddy expressed strong criticism of the Chandrababu-ledgovernment’s actions on the X platform. He stated: “In a democratic system, ...















‘బాలకృష్ణ వ్యాఖ్యలకు భయపడి పవన్ ఇంటికి చంద్రబాబు’
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్లక్ష్యం వహిస్తున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్సీ సతీష్రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. కర్ణాటక ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపు పనులు ప్రారంభించినా, రాష్ట్ర ప్రయోజనాలను ...