farmers issues

విషయం వీక్.. ప‌బ్లిసిటీ పీక్‌ - చంద్రబాబుపై పేర్ని నాని తీవ్ర విమర్శలు

విషయం వీక్.. ప‌బ్లిసిటీ పీక్‌ – చంద్రబాబుపై పేర్ని నాని తీవ్ర విమర్శలు

ఒక్క పాస్‌పుస్తకం (Land Passbook) ఇవ్వడానికి ప్రత్యేక హెలికాప్టర్‌లో వెళ్లడం చూస్తే.. ప్రజాధనం ఎలా వృథా అవుతోందో అర్థమవుతోందని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని అన్నారు. టీడీపీ అధినేత, సీఎం ...

వ్య‌వ‌సాయం దండ‌గ చంద్ర‌బాబు సిద్ధాంతం - జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

వ్య‌వ‌సాయం దండ‌గ చంద్ర‌బాబు సిద్ధాంతం – జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

చంద్రబాబు (Chandrababu Naidu) ముఖ్యమంత్రి అయ్యాక రైతుల జీవితం పూర్తిగా తిరోగమనమైందని, గత 18 నెలల్లో 16 సార్లు అతివృష్టి–అనావృష్టి (Heavy Rains – Drought) కారణంగా రైతులు (Farmers) భారీ నష్టాలు ...

మొన్న ఉల్లి.. నిన్న మామిడి.. నేడు అర‌టి - రైతు రోదన!

మొన్న ఉల్లి.. నిన్న మామిడి.. నేడు అర‌టి – రైతు రోదన!

ఇటీవ‌ల ఉల్లి (Onion), మామిడి (Mango) రైతులకు ప‌ట్టిన దుస్థితే.. నేడు అర‌టి రైతుల‌నూ వేధిస్తోంది. పండించిన ఉల్లి, మామిడి పంట‌ల‌ను రైతులు రోడ్డు మీద ప‌డ‌బోసుకున్న ఘ‌ట‌న‌లు చూశాం. తాజాగా అర‌టి ...

చంద్రబాబు మోసాల‌కు శ‌త‌కోటి ఉదాహ‌ర‌ణ‌లు.. - వైఎస్‌ జగన్ కీల‌క వ్యాఖ్య‌లు

చంద్రబాబు మోసాల‌కు శ‌త‌కోటి ఉదాహ‌ర‌ణ‌లు.. – వైఎస్‌ జగన్ కీల‌క వ్యాఖ్య‌లు

మోంథా (Montha) తుఫాన్ (Cyclone) కారణంగా తీవ్ర నష్టం చవిచూసిన పంటలను మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  (Y. S. Jagan Mohan Reddy) ప్రత్యక్షంగా పరిశీలించారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం ...

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కవిత ఆగ్రహం

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కవిత ఆగ్రహం

కరీంనగర్ (Karimnagar) జిల్లాలో పర్యటించిన బీఆర్‌ఎస్ నాయకురాలు కవిత (Kavitha), మక్తపల్లి (Maktapalli) గ్రామంలోని ధాన్యం కొనుగోలు (Paddy Procurement) కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, మొంథా (Montha) ...

'బాలకృష్ణ‌ వ్యాఖ్యలకు భయపడి పవన్ ఇంటికి చంద్రబాబు'

‘బాలకృష్ణ‌ వ్యాఖ్యలకు భయపడి పవన్ ఇంటికి చంద్రబాబు’

ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్లక్ష్యం వహిస్తున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్సీ సతీష్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. కర్ణాటక ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపు పనులు ప్రారంభించినా, రాష్ట్ర ప్రయోజనాలను ...

యూరియా కొరతపై దద్దరిల్లిన జెడ్పీ సమావేశం

యూరియా కొరతపై దద్దరిల్లిన జెడ్పీ సమావేశం (Video)

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం ఉద్రిక్తతలకు దారితీసింది. రైతులకు యూరియా అందుబాటులో లేకపోవడంపై జడ్పీటీసీలు అధికారులను నిలదీశారు. దీంతో అధికారులు, జెడ్పీటీసీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. యూరియా ...

'కూట‌మి పాల‌న ప్ర‌జ‌ల‌ కోస‌మా.. దోపిడీ దారుల కోస‌మా.?'

‘కూట‌మి పాల‌న ప్ర‌జ‌ల‌ కోస‌మా.. దోపిడీ దారుల కోస‌మా.?’

రాష్ట్ర రాజకీయాలు, రైతులు (Farmers) ప‌డుతున్న ఇబ్బందుల‌పై వైసీపీ(YSRCP) అధినేత, మాజీ (Former) ముఖ్యమంత్రి (Chief Minister) వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) తీవ్రంగా స్పందించారు. రైతులు పడుతున్న అవస్థలు, ...

యూరియాపై సీఎం చంద్ర‌బాబుకు రోజా స‌వాల్‌

యూరియాపై సీఎం చంద్ర‌బాబుకు రోజా స‌వాల్‌

రైతుల‌కు బ‌స్తా యూరియా అందించ‌లేని ప్ర‌భుత్వం.. వాస్త‌వాలు ప్ర‌చురిస్తున్న ప‌త్రిక‌లు, ఛానెళ్ల‌ను బెదిరిస్తోంద‌ని, యూరియాపై వార్త‌లు రాసిన ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి కూడా ఫేక్ ప‌త్రిక‌లేనా..? అని మాజీ మంత్రి ఆర్కే రోజా సీఎం ...

బ‌స్తా యూరియా ఇవ్వ‌లేని అధ్వాన ప్ర‌భుత్వం - వైఎస్‌ జ‌గ‌న్ ఫైర్‌

బ‌స్తా యూరియా ఇవ్వ‌లేని అధ్వాన ప్ర‌భుత్వం – వైఎస్‌ జ‌గ‌న్ ఫైర్‌

రాష్ట్రంలో యూరియా కొరత, పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు గతంలో సులభంగా దొరికే ...