East Godavari news
మదనపల్లి ఘటన చల్లారకముందే.. రంగాపురంలో మరో దారుణం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిన్నారులపై వరుస ఘటనలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. విచ్చలవిడి మద్యం, గంజాయి లభ్యం మూలంగా మగాళ్లు మృగాల్లా మారుతున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నిన్న మదనపల్లిలో ఏడేళ్ల బాలిక అత్యాచారం, హత్య ...
మంత్రి రామ్మోహన్ దేశం పరువు తీస్తున్నాడు – మాజీ ఎంపీ
ఇండిగో (IndiGo) విమాన సేవల (Air Services)సంక్షోభంపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) పనితీరును మాజీ ఎంపీ మార్గాని భరత్ (Margani Bharat) తీవ్రంగా తప్పుబట్టారు. ...
పిఠాపురంలో దళిత మహిళలపై దాడి
కాకినాడ జిల్లా డిప్యూటీ సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో దళిత మహిళలపై దారుణ దాడి జరిగింది. భూవివాదం నేపథ్యంగా ఇద్దరు మహిళలపై ఇద్దరు వ్యక్తులు దాడికి తెగబడ్డారు. జ్యోతుల శివప్రసాద్, వీరబాబు ...
తూర్పుగోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం
ఏపీలో రేవ్ పార్టీ కల్చర్ పెరుగుతోంది. మొన్నటికి మొన్న జనసేన నేత తన పుట్టిన రోజు సందర్భంగా యువతులు, హిజ్రాలతో అశ్లీల నృత్యాలు చేయించిన ఘటన మరువక ముందే.. తూర్పు గోదావరి జిల్లా ...










