Cricket News
నమీబియా మ్యాచ్కి దూరమైన అభిషేక్ శర్మ
టీ20 సిరీస్లో భారత్ రెండో మ్యాచ్ కోసం సిద్ధమవుతోంది. నేడు నమీబియాతో జరగనున్న మ్యాచ్లో సూపర్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ దూరమయ్యాడు. బుధవారం డిశ్చార్జ్ అయినప్పటికీ, కడుపు ఇన్ఫెక్షన్ కారణంగా పూర్తి ...
భారత్-పాక్ మ్యాచ్ జరుగుతుందని ముందే తెలుసు.. – ర్యాన్ టెన్ డోషాటే
పాకిస్థాన్ హై డ్రామాకు తెరపడింది. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్పై కొద్ది రోజులుగా అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ ప్రభుత్వం సూచనల కారణంగా ఆ మ్యాచ్కు ...
భారత్–పాక్ మ్యాచ్పై ఆశలు.. ఫిబ్రవరి 15న కొలంబోలో..?
2026 టీ20 వరల్డ్కప్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్పై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన ఈ గ్రూప్ మ్యాచ్ నిర్వహణపై ఇప్పటికీ స్పష్టత రాలేకపోయినా, ఐసీసీ, పాకిస్థాన్ ...
కోహ్లీ, రోహిత్ B గ్రూప్లో డిమోట్
ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న టీ20 వరల్డ్కప్కు ముందే భారత క్రికెట్లో ఒక యుగానికి ముగింపు పలికేలా బీసీసీఐ (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. 2025–26 సీజన్కు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్స్లో A+ ...
సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలు కొత్త మలుపు
టీ20 వరల్డ్ కప్ 2026లో ఫిబ్రవరి 15న జరగాల్సిన భారత్–పాకిస్థాన్ మ్యాచ్పై కొనసాగుతున్న ఉత్కంఠకు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలు కొత్త మలుపు తిప్పాయి. పాక్ క్రికెట్ బోర్డు మ్యాచ్ను బహిష్కరించాలని ...
రిషభ్ పంత్ త్వరలో మైదానంలోకి
గాయం నుంచి కోలుకుంటున్న భారత డాషింగ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ త్వరలోనే మైదానంలోకి దిగుతానని ధీమా వ్యక్తం చేశాడు. రోజు రోజుకి తన ఫిట్నెస్ మెరుగవుతోందని అన్నాడు. ప్రపంచ పికిల్బాల్ లీగ్ ...
ఇండియాతో మ్యాచ్ బహిష్కరణపై పాక్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో, ఇండియాతో మ్యాచ్ బహిష్కరించిన పాకిస్తాన్ పై క్రికెట్ వర్గాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు, స్పోర్ట్స్ అనలిస్టులు ఈ నిర్ణయంపై ...
భారత క్రికెట్లో అప్డేట్: కొత్త చీఫ్ సెలెక్టర్గా ఆయనేనా?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) (BCCI)లో త్వరలోనే కీలక మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ (Ajit Agarkar) కాంట్రాక్ట్ను పొడిగించకపోవచ్చన్న ప్రచారం ఊపందుకుంది. అగర్కర్ ...
బంగ్లాదేశ్కి మరో షాక్ ఇచ్చిన ఐసీసీ
టీ20 వరల్డ్ కప్ (T20 World Cup)లో బంగ్లాదేశ్ (Bangladesh)కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది ఐసీసీ (ICC). మ్యాచ్ల వేదికలను మార్చిన నిర్ణయంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) (BCB) ఇచ్చిన అప్పీల్ను ...















2027 వరల్డ్కప్పై ధోని స్ట్రాంగ్ స్టేట్మెంట్
భారత క్రికెట్ అభిమానుల్లో ఎప్పటికీ చర్చకు వచ్చే ప్రశ్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వన్డే వరల్డ్కప్లో ఆడతారా? ఈ అంశంపై తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ...