Cricket News
సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలు కొత్త మలుపు
టీ20 వరల్డ్ కప్ 2026లో ఫిబ్రవరి 15న జరగాల్సిన భారత్–పాకిస్థాన్ మ్యాచ్పై కొనసాగుతున్న ఉత్కంఠకు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలు కొత్త మలుపు తిప్పాయి. పాక్ క్రికెట్ బోర్డు మ్యాచ్ను బహిష్కరించాలని ...
రిషభ్ పంత్ త్వరలో మైదానంలోకి
గాయం నుంచి కోలుకుంటున్న భారత డాషింగ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ త్వరలోనే మైదానంలోకి దిగుతానని ధీమా వ్యక్తం చేశాడు. రోజు రోజుకి తన ఫిట్నెస్ మెరుగవుతోందని అన్నాడు. ప్రపంచ పికిల్బాల్ లీగ్ ...
ఇండియాతో మ్యాచ్ బహిష్కరణపై పాక్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో, ఇండియాతో మ్యాచ్ బహిష్కరించిన పాకిస్తాన్ పై క్రికెట్ వర్గాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు, స్పోర్ట్స్ అనలిస్టులు ఈ నిర్ణయంపై ...
భారత క్రికెట్లో అప్డేట్: కొత్త చీఫ్ సెలెక్టర్గా ఆయనేనా?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) (BCCI)లో త్వరలోనే కీలక మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ (Ajit Agarkar) కాంట్రాక్ట్ను పొడిగించకపోవచ్చన్న ప్రచారం ఊపందుకుంది. అగర్కర్ ...
బంగ్లాదేశ్కి మరో షాక్ ఇచ్చిన ఐసీసీ
టీ20 వరల్డ్ కప్ (T20 World Cup)లో బంగ్లాదేశ్ (Bangladesh)కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది ఐసీసీ (ICC). మ్యాచ్ల వేదికలను మార్చిన నిర్ణయంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) (BCB) ఇచ్చిన అప్పీల్ను ...
ICC హెచ్చరికల మధ్య బంగ్లాదేశ్ సంచలన నిర్ణయం
టీ20 వరల్డ్కప్ 2026 (T20 World Cup 2026) నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం (Bangladesh Government) సంచలన నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో టీ20 వరల్డ్కప్ మ్యాచ్లు నిర్వహించరాదు అని బోర్డు స్పష్టంగా ప్రకటించింది. ...
IND Vs NZ: నేడు న్యూజిలాండ్తో మూడో వన్డే.. భారత్ ప్లేయింగ్ XI ఇదే!
మూడు వన్డేల సిరీస్లో తుది పోరు నేడు జరగనుండటంతో క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. భారత్ (India), న్యూజిలాండ్ (New Zealand) జట్లు ఒక్కో విజయం సాధించడంతో సిరీస్ నిర్ణయం ఈ మ్యాచ్పైనే ...
కోచ్ గా గంభీర్ 2027 వరకు
భారత క్రికెట్ అభిమానుల కోసం పెద్ద వార్త వచ్చేసింది! రాజీవ్ శుక్లా (Rajeev Shukla) ప్రకారం, గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) కోచ్ గా 2027 వరకు కొనసాగుతారని అధికారంగా ధృవీకరించారు. ఈ ...















2027 వరల్డ్కప్పై ధోని స్ట్రాంగ్ స్టేట్మెంట్
భారత క్రికెట్ అభిమానుల్లో ఎప్పటికీ చర్చకు వచ్చే ప్రశ్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వన్డే వరల్డ్కప్లో ఆడతారా? ఈ అంశంపై తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ...