Cricket News
మహిళల ఛాంపియన్షిప్ టైటిల్ ఆస్ట్రేలియా సొంతం
ఐసీసీ మహిళల ఛాంపియన్షిప్ టైటిల్ను ఆస్ట్రేలియా దక్కించుకుంది. మొత్తం 24 మ్యాచుల క్యాంపెయిన్ను విజయవంతంగా ముగించిన ఆసీస్ జట్టు, చివరి మ్యాచ్లో 75 పరుగుల ఆధిక్యంతో న్యూజిలాండ్పై గెలిచింది. ఈ విజయంతో అత్యధిక ...
రోహిత్ శర్మకు గాయం.. చిక్కుల్లో టీమిండియా
వరుస గాయాలు టీమిండియాను చిక్కుల్లో పడేస్తున్నాయి. నెట్ సెషన్లలో ప్రాక్టీస్ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డారు. ఇప్పటికే ఓపెనర్ కేఎల్ రాహుల్ చేతికి గాయం కాగా, ఇప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ ...
అశ్విన్ రిటైర్మెంట్పై కపిల్దేవ్ ఎమోషన్
భారత క్రికెట్లో చిరస్మరణీయమైన విజయాలను అందించిన స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆటకు వీడ్కోలు పలకడం తనను తీవ్రంగా కలిచివేసిందని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నారు. ఆటకు ముగింపు చెప్పేందుకు అశ్విన్ ...
ఐదో రోజు ఆటకూ వరుణగండం.. మ్యాచ్ డ్రా అయ్యేనా..?
ఆస్ట్రేలియా-భారత్ మధ్య గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ డ్రా అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం వర్షం రూపంలో ముప్పు పొంచి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆస్ట్రేలియా వాతావరణ శాఖ ...
హేజిల్వుడ్కు గాయం.. ఆసీస్ బౌలింగ్కు పెద్ద దెబ్బ
బ్రిస్బేన్ టెస్ట్లో ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ జోష్ హేజిల్వుడ్ గాయపడ్డారు. కాలి గాయం (Leg Cramps injury)తో మైదానాన్ని విడిచి వెళ్లాడు. హేజిల్వుడ్ను వెంటనే స్కానింగ్ కోసం తీసుకెళ్లినట్లు ఆస్ట్రేలియా జట్టు ప్రకటించింది. ...
కష్టాల్లో భారత్.. ఆసిస్పై పట్టు నిలుపుకుంటుందా..?
ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ మూడో రోజు వర్షం కారణంగా నిలిచిపోయింది. మూడో టెస్టుకు వర్షం అంతరాయం ఏర్పరిచింది. మూడో టెస్టులో బౌలర ఆదిపత్యం కొనసాగుతోంది. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో భారత ...
బ్రిస్బేన్ టెస్ట్.. టీమిండియాలో ఆసక్తికర మార్పులు
భారత్, ఆస్ట్రేలియా మధ్య బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం నుంచే ఆసక్తికరంగా మారింది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ను ఎంచున్నారు. జట్టులో రెండు కీలక ...