Cricket News
బెంగళూరు తొక్కిసలాట.. ఆర్సీబీ ఆర్థిక సాయం ప్రకటన
ఐపీఎల్-18 (IPL-18) విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయోత్సవ సభ మిగిల్చిన విషాదం నుంచి కొన్ని కుటుంబాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. చిన్నస్వామి (Chinnaswamy) స్టేడియం (Stadium)లో నిర్వహించిన విక్టరీ పరేడ్ ...
‘గతం గురించి ఆలోచించను.. నా దృష్టి ఆటపైనే’: షమీ
భారత క్రికెట్ (India Team)లో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న మహ్మద్ షమీ(Mohammed Shami), తన వ్యక్తిగత జీవితం గురించి ఇటీవల తొలిసారిగా మాట్లాడారు. హసీన్ జహాన్ (Haseen Jahan)తో ...
భారత్-పాక్ మ్యాచ్ టిక్కెట్ ధర రూ. 15 లక్షలు! అభిమానులకు హెచ్చరిక
క్రికెట్ (Cricket) ప్రపంచంలో అత్యంత ఆసక్తికరమైన మ్యాచ్గా భావించే భారత్-పాకిస్తాన్ (India-Pakistan) పోరుకు రంగం సిద్ధమవుతోంది. ఆసియాకప్ (Asia Cup)- 2025లో భాగంగా సెప్టెంబర్ 14న దుబాయ్ (Dubai)లో జరగనున్న ఈ మ్యాచ్ ...
“ఆటపై ఇష్టం ఉన్నంతవరకు ఆడతా” :షమీ స్పష్టం
ఇటీవల భారత క్రికెట్ (Indian Cricket)లో అనేకమంది సీనియర్ క్రికెటర్లు టెస్టు క్రికెట్కు వీడ్కోలు చెప్పిన వేళ, మహ్మద్ షమీ (Mohammed Shami) పేరు కూడా రిటైర్మెంట్ (Retirement) చర్చల్లో వినిపిస్తోంది. అయితే, ...
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్కి మళ్లీ క్యాన్సర్ అటాక్!
ఆస్ట్రేలియా క్రికెట్ (Australia Cricket) మాజీ కెప్టెన్ (Former Captain) మైఖేల్ క్లార్క్ (Michael Clarke) తన ఆరోగ్యంపై షాకింగ్ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. మైఖేల్ క్లార్క్ తాను క్యాన్సర్ (Cancer)తో పోరాటం ...
ఆస్ట్రేలియా సిరీస్కు ముందే రోహిత్ శర్మ సర్ప్రైజ్ ఎంట్రీ!
భారత (India) క్రికెట్ జట్టు (Cricket Team) కెప్టెన్ (Captain) రోహిత్ శర్మ (Rohit Sharma) టెస్టులు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్న ...
BCCIలో సెలెక్టర్ల పదవులకు దరఖాస్తుల ఆహ్వానం
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తన సీనియర్ పురుషుల, మహిళల, మరియు జూనియర్ పురుషుల సెలక్షన్ కమిటీలలో ఖాళీగా ఉన్న పదవుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. క్రికెట్ రంగంలో అనుభవం ఉన్న ...
బీసీసీఐ కీలక నిర్ణయం.. ఫొటోల హక్కులు ప్రైవేటు సంస్థలకు
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఒక కొత్త టెండర్ను ఆహ్వానించింది. ఇకపై భారత క్రికెట్కు సంబంధించిన ఫోటోగ్రఫీ, ఇమేజ్ లైసెన్సింగ్ సేవలను నిర్వహించడానికి విశ్వసనీయ సంస్థల నుంచి బిడ్లను కోరింది. ఇది ...
భారత క్రికెట్ జట్టుకు తెలుగు మేనేజర్
ఆసియా కప్ 2025 టోర్నమెంట్కు బరిలోకి దిగనున్న భారత జట్టుకు మేనేజర్గా తెలుగు వ్యక్తి పీవీఆర్ ప్రశాంత్ నియమితులయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ప్రశాంత్, ఆంధ్ర ...















ధోనీ-కోహ్లీల భిన్న వైఖరిపై వాగ్నర్ కామెంట్స్; బీసీసీఐపై శ్రీకాంత్ ఫైర్
భారత క్రికెట్ (India’s Team) చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన ఆటగాళ్లుగా పేరొందిన విరాట్ కోహ్లీ (Virat Kohli), మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni)ల మధ్య ఉన్న అనుబంధం ఎప్పుడూ ఆసక్తికరంగా ...