Corruption Allegations

CBN govt’s land loot..Prime lands gifted to cronies at dirt-cheap rates

CBN govt’s land loot..Prime lands gifted to cronies at dirt-cheap rates

Lulu Group’s Land Feast Jana Sena MP’s Firm Grabs Cheap Land Ursa’s Rs. 3,000 Crore Land Scandal Real Estate Giants Reap Benefits Pawan Kalyan’s ...

హసీనా కుమార్తెపై అవినీతి ఆరోపణలు: సెలవుపై పంపిన డబ్ల్యూహెచ్‌ఓ

హసీనా కుమార్తెపై అవినీతి ఆరోపణలు: సెలవుపై పంపిన డబ్ల్యూహెచ్‌ఓ

బంగ్లాదేశ్ (Bangladesh) మాజీ ప్రధాని (Former Prime Minister) షేక్ హసీనా (Sheikh Hasina) కు మరో షాక్ తగిలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)లో విధులు నిర్వర్తిస్తున్న ఆమె కుమార్తె సైమా వాజెద్‌ ...

కాళేశ్వరం ప్రాజెక్ట్‌.. ఈటలకు కిషన్ రెడ్డి సపోర్ట్‌

కాళేశ్వరం ప్రాజెక్ట్‌.. ఈటలకు కిషన్ రెడ్డి సపోర్ట్‌

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ (Kaleshwaram Project)పై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (BJP MP Etela Rajender) చేసిన ఆరోపణలను సమర్థించారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి (Union Minister) జి. కిషన్ ...

'18 ల‌క్ష‌ల మందితో పార్టీ నిర్మాణం' - జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

’18 ల‌క్ష‌ల మందితో పార్టీ నిర్మాణం’ – జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

వైసీపీ (YSRCP) పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులతో (Parliament Constituency Observers) మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ (Y.S. Jagan) భేటీ అయ్యారు. ప‌రిశీల‌కుల నియామ‌కం త‌రువాత ఇదే మొట్ట‌మొద‌టి స‌మావేశం. ...

విడదల రజినిపై మరో ఫిర్యాదు.. కొత్త ఆరోపణలతో హాట్‌టాపిక్

విడదల రజినిపై మరో ఫిర్యాదు.. కొత్త ఆరోపణలతో హాట్‌టాపిక్

వైసీపీ (YCP) సీనియ‌ర్ నేత, మాజీ మంత్రి విడదల రజిని (Vidadala Rajini) పై మరో ఫిర్యాదు నమోదైంది. గతంలో స్టోన్ క్రషర్ (Stone Crusher) యజమాన్యాన్ని బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు ...

ఐపీఎస్ సునీల్ కుమార్‌పై విచారణకు ఆదేశం

ఐపీఎస్ సునీల్ కుమార్‌పై విచారణకు ఆదేశం

ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై ఆధికార దుర్వినియోగం ఆరోపణలతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. విచారణ ...

ఫార్ములా-ఈ కేసు.. కేటీఆర్‌కు ఈడీ నోటీసులు!

ఫార్ములా-ఈ కేసు.. కేటీఆర్‌కు ఈడీ నోటీసులు!

ఫార్ములా-ఈ రేసింగ్ నిధుల దుర్వినియోగానికి సంబంధించి తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. జనవరి 7న విచారణకు హాజరుకావాలని కేటీఆర్‌ను నోటీసులో ఆదేశించింది. అంతేకాకుండా, ఈ కేసులో ...

ఏబీ వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలు ఉపసంహర‌ణ.. ప్ర‌భుత్వం కీల‌క ఆదేశాలు

ఏబీ వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలు ఉపసంహర‌ణ.. ప్ర‌భుత్వం కీల‌క ఆదేశాలు

ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుపై కొన‌సాగుతున్న క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌ల‌ను ఉప‌సంహ‌రించుకుంటున్న‌ట్లు కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నీర‌బ్ కుమార్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఇంటెలిజెన్స్ ...