Corruption Allegations
సీఎంకు కోటి రూపాయల రాఖీ.. కారణం అదేనా..?
రాఖీ పండుగ (Rakhee Festival) రోజున కోవూరు ఎమ్మెల్యే (Kovvur MLA) వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి (Vemireddy Prasanth Reddy) ముఖ్యమంత్రి (Chief Minister) చంద్రబాబు (Chandrababu)కు రాఖీ (Rakhee) కట్టారు. రాఖీ పండుగ ...
Liquor Case..A Tale of Political Vendetta and Fabricated Narratives
The coalition government in Andhra Pradesh is orchestrating a campaign to tarnish the reputation of the previous Y.S. Jagan Mohan Reddy administration by fabricating ...
CBN govt’s land loot..Prime lands gifted to cronies at dirt-cheap rates
Lulu Group’s Land Feast Jana Sena MP’s Firm Grabs Cheap Land Ursa’s Rs. 3,000 Crore Land Scandal Real Estate Giants Reap Benefits Pawan Kalyan’s ...
హసీనా కుమార్తెపై అవినీతి ఆరోపణలు: సెలవుపై పంపిన డబ్ల్యూహెచ్ఓ
బంగ్లాదేశ్ (Bangladesh) మాజీ ప్రధాని (Former Prime Minister) షేక్ హసీనా (Sheikh Hasina) కు మరో షాక్ తగిలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)లో విధులు నిర్వర్తిస్తున్న ఆమె కుమార్తె సైమా వాజెద్ ...
’18 లక్షల మందితో పార్టీ నిర్మాణం’ – జగన్ కీలక వ్యాఖ్యలు
వైసీపీ (YSRCP) పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులతో (Parliament Constituency Observers) మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ (Y.S. Jagan) భేటీ అయ్యారు. పరిశీలకుల నియామకం తరువాత ఇదే మొట్టమొదటి సమావేశం. ...
విడదల రజినిపై మరో ఫిర్యాదు.. కొత్త ఆరోపణలతో హాట్టాపిక్
వైసీపీ (YCP) సీనియర్ నేత, మాజీ మంత్రి విడదల రజిని (Vidadala Rajini) పై మరో ఫిర్యాదు నమోదైంది. గతంలో స్టోన్ క్రషర్ (Stone Crusher) యజమాన్యాన్ని బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు ...
ఐపీఎస్ సునీల్ కుమార్పై విచారణకు ఆదేశం
ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్పై ఆధికార దుర్వినియోగం ఆరోపణలతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. విచారణ ...
ఫార్ములా-ఈ కేసు.. కేటీఆర్కు ఈడీ నోటీసులు!
ఫార్ములా-ఈ రేసింగ్ నిధుల దుర్వినియోగానికి సంబంధించి తెలంగాణ మంత్రి కేటీఆర్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. జనవరి 7న విచారణకు హాజరుకావాలని కేటీఆర్ను నోటీసులో ఆదేశించింది. అంతేకాకుండా, ఈ కేసులో ...
ఏబీ వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలు ఉపసంహరణ.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై కొనసాగుతున్న క్రమశిక్షణ చర్యలను ఉపసంహరించుకుంటున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటెలిజెన్స్ ...















