coronavirus

ఏపీలో పెరుగుతున్న క‌రోనా కేసులు.. రాజమండ్రిలో 21 ఏళ్ల యువకుడికి పాజిటివ్

ఏపీలో పెరుగుతున్న క‌రోనా కేసులు.. రాజమండ్రిలో 21 ఏళ్ల యువకుడికి పాజిటివ్

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) మరో కరోనా కేసు (Corona Case) నమోదైంది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో(Rajahmundry) తొలి కోవిడ్-19 కేసు నమోదైంది. 21 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ...

భ‌య‌పెడుతున్న క‌రోనా కేసులు.. గత 24 గంటల్లో ఏడుగురు మృతి

భ‌య‌పెడుతున్న క‌రోనా కేసులు.. గత 24 గంటల్లో ఏడుగురు మృతి

దేశంలో కోవిడ్ మ‌హ‌మ్మారి (COVID Pandemic) ఉగ్ర‌రూపం దాల్చుతోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య (Positive Case Count) పెరుగుతోంది. మూడు వారాల క్రితం డ‌బుల్ డిజిట్‌కే ప‌రిమిత‌మైన క‌రోనా కేసులు.. ...

విజృంభిస్తున్న‌ కరోనా.. 4 వేలు దాటిన కేసులు

విజృంభిస్తున్న‌ కరోనా.. 4 వేలు దాటిన కేసులు

దేశం (Country)లో మళ్లీ కరోనా (Corona) విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. తాజా వివరాల ప్రకారం దేశంలో యాక్టివ్ కేసులు 3,961కు చేరగా, ...