BJP
రాజీనామా చేసిన అతిశీ.. ఎల్జీకి సమర్పణ
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి ఆతిశీ చేశారు. రాజ్ భవన్కు వెళ్లి లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వీకే సక్సేనాకు తన రాజీనామా లేఖను అందించారు. తాజా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ...
ఢిల్లీ విజయంపై ప్రధాని మోడీ ట్వీట్..
రెండున్నర దశాబ్దాల తరువాత ఢిల్లీ పీఠంపై కాషాయ జెండా ఎగిరింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో (DelhiElectionResults) భారతీయ జనతా పార్టీ భారీ విజయాన్ని అందుకుంది. 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ మ్యాజిక్ ఫిగర్ ...
ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ డకౌట్
భారతదేశ రాజకీయాల్లో ఎన్నో దశాబ్దాల పాటు అధికారం అనుభవించిన పార్టీ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా తయారైంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారి ఓటమిని ఎదుర్కొంటూ, మరోసారి చేతులెత్తేసింది. 70 సీట్లు ఉన్న ...
‘ఆప్’కు బిగ్షాక్.. కేజ్రీవాల్ పరాజయం
ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi Elections) ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి ...
కంగ్రాట్స్.. రాహుల్గాంధీపై కేటీఆర్ సెటైర్లు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఆధిపత్యం కొనసాగుతోంది. కౌంటింగ్ ప్రారంభం నుంచి బీజేపీ హవా కొనసాగుతుంది. కాగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సింగిల్ డిజిట్ కూడా సాధించలేకపోయింది. దీంతో కాంగ్రెస్ అగ్రనేత ...
కేంద్ర బడ్జెట్పై హరీష్రావు ఆగ్రహం
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్రావు స్పందించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని విమర్శించారు. 2024లో ఆంధ్రప్రదేశ్ కోసం, 2025 ఢిల్లీ, బిహార్ రాష్ట్రాల కోసం బడ్జెట్ ...
‘సూపర్ సిక్స్’కు ఆఖరి రాగం పాడేసినట్లేనా..?
సూపర్ సిక్స్ పథకాలను విపరీతంగా ప్రచారం చేసిన కూటమి పార్టీలు, అధికారంలోకి రాగానే తమ పథకాల ద్వారా పూర్ పీపుల్ను రిచ్గా మారుస్తామని ప్రకటించింది. ప్రజలంతా నమ్మారు. ప్రతినెలా ఒక పథకం అందిస్తూ ...
వారు తప్పుకుంటే మోడీ సర్కార్ పడిపోతుంది.. – ఖర్గే
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. 2014, 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీ తమకు 400 సీట్లు వస్తాయని చెప్పినట్లు గుర్తుచేశారు. కానీ, నిజానికి ...
బండి సంజయ్ క్షమాపణ చెప్పాల్సిందే.. – మహేశ్ గౌడ్ డిమాండ్
తెలంగాణ బీజేపీ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్పై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు. ఇటీవల బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గురించి ...















కేజ్రీవాల్పై ఏపీ సీఎం విమర్శలు.. ‘ఆప్’ ఏమంటోంది..?
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్డీయే తరఫున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెలుగువారు ఎక్కువగా ఉండేచోట ఏపీ సీఎం ప్రచారం కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కాగా, సోమవారం ఉదయం ఢిల్లీలో ప్రెస్మీట్ ...