Bhimavaram
‘రైతుల కన్నీళ్లకు కారణం చంద్రబాబే.. సిండికేట్ను పెకిలిస్తాం’
రాష్ట్రంలో ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోయారని, దీనికి కూటమి ప్రభుత్వ విధానాలే కారణమని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. భీమవరంలో ఆక్వా రైతులతో నిర్వహించిన ముఖాముఖి ...
‘నన్ను కెలికితే అపరిచితుడు వస్తాడు’ – కేంద్రమంత్రి వార్నింగ్
తాను చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను హైజాక్ చేయాలనే ప్రయత్నం జరుగుతుందని, అలా చేస్తే సహించబోనని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కెలికితే అపరిచితుడు బయటకు వస్తాడని హెచ్చరించారు. ...







