AP News
జగన్ తెనాలి పర్యటనలో భద్రతా లోపాలు.. వైసీపీ ఆగ్రహం
వైసీపీ (YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister) వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y. S. Jaganmohan Reddy) తెనాలి (Tenali) పర్యటన సందర్భంగా కూటమి ప్రభుత్వం (Coalition Government) మరోసారి ...
‘మహానాడు’కు బాలయ్య డుమ్మా..! అసలేం జరిగింది?
నందమూరి తారకరామారావు (Nandamuri Taraka Rama Rao) జయంతిని (Birth Anniversary) పురస్కరించుకొని కడప (Kadapa)లో జరుపుతున్న మహానాడు (Mahanadu)కు ఎన్టీఆర్ సీని, రాజకీయ వారసుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) గైర్హాజరు ...
గోదావరిలో విషాదం.. ముగ్గురి మృతదేహాలు వెలికితీత
గోదావరి నదిలో విషాదకర ఘటన జరిగింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రం ముమ్మడివరం (Mummidivaram) సమీపంలో 8 మంది యువకులు గల్లంతు అయిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. సోమవారం సాయంత్రం ఈ ...
TTD Suspends VIP Recommendation Letters for Darshan During Summer Rush
In an important move aimed at easing the darshan process for common devotees, the Tirumala TirupatiDevasthanams (TTD) has announced that it will not accept ...
ఇక వీఐపీ, సిఫారసు లేఖలు పనిచేయవు.. టీటీడీ కీలక నిర్ణయం
వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ, సిఫార్సు లేఖలపై దర్శనాలను రద్దు చేయాలని నిర్ణయించింది. ...
URSA Clusters: The Curious Case of a Two-Month-Old Company with Billion-Rupee Deals
Imagine this: a brand-new company, just two months old, with only ₹10 lakh in authorized capital and ₹9.1 lakh in paid-up capital, suddenly lands ...
అప్పుడే పుట్టిన కంపెనీకి వేల కోట్ల విలువైన భూమి.. ఉర్సా వెనకున్నది ఎవరు..?
కంపెనీ (Company) పుట్టి రెండు నెలలే. అదీ రూ.10 లక్షల క్యాపిటల్ ఇన్వెస్టిమెంట్తో మొదలైన కంపెనీ, రెండు తెలుగు రాష్ట్రాలలోని రూ.వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ఎలా ఒప్పందం కుదుర్చుంది..? కనీసం ఫోన్ ...
రేపటి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల సమ్మె
విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant) లో మరోసారి ఉద్యోగులు (Employees) ఆగ్రహావేశాలతో మండిపడుతున్నారు. రేపటి నుంచి స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మె బాట (Strike Path) పడుతున్నారు. ఇటీవల ...
హోంవర్క్ రాయలేదని విద్యార్థులపై చెప్పుతో దాడి
సత్యసాయి జిల్లా ధర్మవరం (Dharmavaram) లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. జీనియస్ స్కూల్ (Genius School) లో పనిచేస్తున్న టీచర్ (Teacher) అనిత (Anitha) , హోం వర్క్ (Homework) రాయలేదన్న కారణంతో ...