AP Government

"జగనన్న కాలనీల" పేరు మార్చిన కూట‌మి స‌ర్కార్‌

“జగనన్న కాలనీల” పేరు మార్చిన కూట‌మి స‌ర్కార్‌

ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం నవరత్నాల ప‌థ‌కాల‌లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లులేని నిరుపేద‌ల‌కు సొంతిళ్లు నిర్మాణాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టింది. ఏపీ వ్యాప్తంగా 17 వేల‌కు పైగా ప్రాంతాల్లో వేల సంఖ్య‌లో పేద‌ల‌కు ఇళ్లు ...

మృతుల కుటుంబాల‌కు ఏపీ ప్ర‌భుత్వ ప‌రిహారం.. ఎంతంటే

మృతుల కుటుంబాల‌కు ఏపీ ప్ర‌భుత్వ ప‌రిహారం.. ఎంతంటే

తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఘోర తొక్కిసలాట జరిగి భ‌క్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలను తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, అనిత, పార్థసారథి, ఆనం ...

ఆరోగ్య‌శ్రీ‌పై మీకు ఎందుకింత క‌క్ష‌? - చంద్ర‌బాబుకు జ‌గ‌న్ ప్ర‌శ్న‌

ఆరోగ్య‌శ్రీ‌పై మీకు ఎందుకింత క‌క్ష‌? – చంద్ర‌బాబుకు జ‌గ‌న్ ప్ర‌శ్న‌

ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కాన్ని నీరుగారుస్తూ, ప్ర‌జ‌లకు ఉచిత వైద్యం అంద‌కుండా చంద్ర‌బాబు స‌ర్కార్ తాత్సారం చేస్తోంద‌ని వైసీపీ అధ్య‌క్షుడు, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ ఆరోపించారు. నాలుగు సార్లు సీఎం అయ్యానని గొప్పలు చెప్పుకుంటారు. ...

Game Changer: ఏపీలో టికెట్ రేట్ల పెంపు, ప్రత్యేక షోలకి అనుమ‌తి

Game Changer: ఏపీలో టికెట్ రేట్ల పెంపు, ప్రత్యేక షోలకి అనుమ‌తి

‘గేమ్ చేంజర్’ చిత్ర‌ యూనిట్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. భారీ బడ్జెట్ సినిమాగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి టికెట్ రేట్లు పెంచుకోవడాన్ని అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.ఈ సినిమా నిర్మాత ...

ఏపీ కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు

ఏపీ కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఈ భేటీతో రాష్ట్రంలో నూతన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, మరియు పెట్టుబడుల ప్రోత్సాహంపై ...

ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు

ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 2000 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి సురేష్‌కుమార్‌ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ ముఖ్యకార్యదర్శిగా రీడిజిగ్నేట్‌ ...

య‌ల్ల‌మంద‌లో సీఎం చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌.. ల‌బ్ధిదారుల పింఛ‌న్ల పంపిణీ

య‌ల్ల‌మంద‌లో సీఎం చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌.. ల‌బ్ధిదారుల పింఛ‌న్ల పంపిణీ

పల్నాడు జిల్లా యల్లమందలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప‌ర్య‌టించారు. ల‌బ్ధిదారుల ఇళ్ల‌కు వెళ్లి స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు శారమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లి పింఛన్ నగదు ...

ఏపీలో బీసీ మహిళలు, యువతకు కొత్త అవకాశం!

ఏపీలో బీసీ మహిళలు, యువతకు ఉపాధి అవకాశం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ (Backward Classes) మరియు ఈబీసీ (Economically Backward Classes) మహిళలు, యువత కోసం ప్రత్యేక స్వయం ఉపాధి పథకాలు ప్రారంభించనుంది. ఈ కార్యక్రమం కింద దాదాపు 80,000 మంది ...

పేర్ని నానికి నోటీసులు.. పోలీసుల చ‌ర్య ఖండిస్తున్న వైసీపీ

పేర్ని నానికి నోటీసులు.. పోలీసుల చ‌ర్యను ఖండిస్తున్న వైసీపీ

వైసీపీ నేత‌, మాజీ మంత్రి పేర్ని నానికి రాబ‌ర్ట్‌స‌న్‌పేట‌ పోలీసులు నోటీసులు పంపించారు. పేర్ని నాని కుటుంబానికి చెందిన గోదాములో ఉంచిన రేషన్ బియ్యం మాయం అయ్యాయ‌న్న అభియోగంతో ఆయన భార్య జ‌య‌సుధ‌పై ...

ఉచిత బస్సు పథకం మాట‌ల‌కే ప‌రిమిత‌మా..? వైఎస్ ష‌ర్మిల ప్ర‌శ్న‌

ఉచిత బస్సు పథకం మాట‌ల‌కే ప‌రిమిత‌మా..? వైఎస్ ష‌ర్మిల ప్ర‌శ్న‌

ఉచిత బస్సు పథకం అమలుపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడాన్ని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా తీవ్రంగా విమర్శించారు. అధికారం చేపట్టిన ఆరు నెలల్లో పండుగలు, ఇతర కార్యక్రమాల ...