AP Education
డీఎస్సీ నిరసన ర్యాలీలు.. యువతకు జగన్ అభినందనలు
ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ(YSRCP) ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్రవ్యాప్త నిరసన ర్యాలీలు (Statewide Protest Rallies) విజయవంతమయ్యాయని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ...
ఏపీ శాసనసభలో విద్యార్థులతో ప్రత్యేక మాక్ అసెంబ్లీ
రాజ్యాంగం (Constitution) ఆమోదం (Approval) పొంది 76 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎంపికైన విద్యార్థులతో ...
పరీక్షా పత్రం లీక్.. బీఎడ్ ఎగ్జామ్ రద్దు
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బీఎడ్ పరీక్షా పత్రం లీక్ కావడం విద్యారంగంలో సంచలనం రేపింది. ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న శాఖలో లీకేజీ ఘటన చోటుచేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా ...
SSC పరీక్ష ఫీజులపై కొత్త తత్కాల్ విధానం
ఏపీ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు మరొక అవకాశాన్ని అందించింది. మార్చి 2025 SSC పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లించని వారికి తత్కాల్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈనెల 27 నుండి జనవరి 10 ...









