AP Breaking News
ఏపీలో ‘మేకప్ బాక్స్ వర్సెస్ లాకప్ డెత్’..
ఏపీ (Andhra Pradesh) రాజకీయాల్లో రాజకీయ రచ్చ మరింత రక్తికట్టిస్తోంది. ఒకవైపు ఒక యువకుడి అనుమానాస్పద లాకప్ డెత్ (Lockup Death) తో ఒక తల్లి కడుపుకోత, రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంటే.. అధికార ...
ఘోర రోడ్డు ప్రమాదం.. శ్రీవారి భక్తులు మృతి
చిత్తూరు జిల్లా(Chittoor District)లోని పలమనేరు (Palamaner) సమీప జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కళ్లుమూసేలోగా రహదారి రక్తసిక్తంగా మారిన ఈ ఘటన ...
న్యూఇయర్ వేళ అంతర్వేదిలో విషాదం
నూతన సంవత్సర వేడుకలు విషాదంగా మారాయి. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంతర్వేది బీచ్ వద్ద న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం కాకినాడ నుంచి వచ్చిన ముగ్గురు యువకులు ప్రమాదానికి గురయ్యారు. ...
గర్భిణిపై దాడి కేసులో కొత్త ట్విస్ట్.. నిందితుడు జనసేన కార్యకర్త
ప్రతీది మాజీ సీఎం వైఎస్ జగన్ (Former CM Y.S. Jagan Mohan Reddy)పై తోసేయాలి, వైసీపీని బద్నాం చేయాలనే అధికార పార్టీ అనుకూల మీడియా ప్రయత్నం భారీగా బెడిసికొట్టింది. శ్రీసత్యసాయి జిల్లాలో ...
ప్రేమజంటపై పోలీస్ స్టేషన్లోనే దాడి.. నూజివీడులో ఉద్రిక్తత (Videos)
నూజివీడు (Nuzvid) పోలీస్ స్టేషన్ (Police Station) వద్ద శనివారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. నూజివీడు బాపునగర్కు చెందిన యువతి, యువకుడు పెద్దల అనుమతి లేకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే తమ ...
‘గిరిజన ఆశ్రమాలపై నిర్లక్ష్యం.. కుళ్లిన కూరగాయలతో భోజనం’
ఏపీ (Andhra Pradesh)లోని ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన (Tribal) ఆశ్రమ పాఠశాలలపై (Residential Schools) నిర్లక్ష్యపు ధోరణి కొనసాగుతోంది. మన్యం జిల్లాలో తాగునీరు (Drinking water) కలుషితం కారణంగా ఆరుగురు విద్యార్థులు పచ్చ ...
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురి పరిస్థితి విషమం
అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం కొక్కిరేపల్లి జాతీయ రహదారి వద్ద ఆదివారం ఉదయం తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. రహదారిపై వేగంగా దూసుకువచ్చిన టాటా మ్యాజిక్ వాహనం ఒక ఆటోను ఢీకొట్టింది. ఈ ...
న్యాయం కోసం వెళ్తే మత్తుమందు ఇచ్చి అత్యాచారం.. బాధితురాలి ఆవేదన (Video)
చిత్తూరు జిల్లా (Chittoor District)లో ఓ మహిళ (Woman) చేసిన సంచలన ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. న్యాయం (Justice) కోసం పోలీస్ స్టేషన్ (Police Station) మెట్లు ఎక్కిన తనకు కానిస్టేబుల్ ...
సభకు ఎమ్మెల్యేల గైర్హాజరు.. ఫోన్ చేసి రప్పించిన విప్లు
అసెంబ్లీ సమావేశం (Assembly Meeting) ప్రారంభం అయ్యే సమయానికి సభలో 30 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. దీంతో సభకు సభ్యుల హాజరు శాతం తక్కువగా ఉండడంపై ముఖ్యమంత్రి (Chief Minister) చంద్రబాబు ...















