Andhra Pradesh Politics
అప్పులు తేవడమే సంపద సృష్టా..? – కూటమిపై ఆర్కే రోజా తీవ్ర ఆరోపణలు
ఏపీ కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత ఆర్కే రోజా తీవ్ర ఆరోపణలు చేశారు. సంపద సృష్టిస్తా అన్న చంద్రబాబు నేడు అప్పుల మీద అప్పులు చేస్తున్నాడని, యువత, మహిళలు, విద్యార్థులను మోసం చేసిన ...
రంగా వర్ధంతి.. అంబటి రాంబాబు సంచలన ట్వీట్
వంగవీటి మోహన రంగా వర్ధంతి రోజున వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. టీడీపీ టార్గెట్గా అంబటి ఓ ట్వీట్ చేశారు. అంబటి ట్వీట్ ప్రస్తుతం ...
ఆడారి ఆనంద్ బీజేపీలో చేరిక.. స్పీకర్ మాట పట్టించుకోని పురందేశ్వరి
విశాఖ డెయిరీ ఛైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్, డైరెక్టర్లు 12 మంది, ఆనంద్ సోదరి ఎలమంచిలి మున్సిపల్ ఛైర్పర్సన్ రమాకుమారి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ చేరిక బుధవారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర ...
‘కోపం ఉంటే మాతో పోరాడండి.. యువత ఉద్యోగాలు పీకేస్తే ఎలా?’ – అంబటి
ఎన్నికల సమయంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలను ఊడబెరుకుతున్నాడని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. వైసీపీ మీద కోపం ...
జమిలి ఎన్నికలపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
పులివెందుల పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. పార్టీ నేతలు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో జమిలి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘కష్టాలు శాశ్వతం కావు. కష్టాల సమయంలో ...
INDIA కూటమిలో చేరికపై విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
INDIA, NDA కూటములకు వైసీపీ మద్దతుపై ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టమైన క్లారిటీ ప్రకటన చేశారు. “మేము ఇద్దరి కూటములకు సమాన దూరంలో ఉంటాం” అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ...
కడప కార్పొరేషన్లో మళ్లీ రగడ.. మేయర్ vs ఎమ్మెల్యే
కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఎమ్మెల్యేలకు కుర్చీలు ఏర్పాటు విషయంలో వైసీపీ, టీడీపీ మధ్య నెలకొన్న వివాదం మరింత ముదిరింది. గత సమావేశంలో కుర్చీ వేయలేదని ఆరోపణలు చేసిన కడప ఎమ్మెల్యే మాధవి, ...
ఈనెల 27న ‘కరెంటు చార్జీల బాదుడుపై వైసీపీ పోరుబాట’
ఏపీలో విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా ప్రతిపక్ష వైసీపీ కూటమి ప్రభుత్వంపై పోరుకు సిద్ధమైంది. విద్యుత్ చార్జీల పెంపుదల ద్వారా ప్రజలపై రూ.15,485 కోట్ల భారాన్ని మోపడం దుర్మార్గమని వైసీపీ నేతలు తీవ్ర ...
నేడు కర్నూలులో జగన్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, YCP అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు కర్నూలులో పర్యటించనున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్లో మధ్యాహ్నం 12 గంటలకు కర్నూలుకు చేరుకుంటారు. కర్నూలులో జీఆర్సీ కన్వెన్షన్ ...















“MP అంటే.. M అంటే మట్టి, P అంటే పేకాట”