Andhra Pradesh Politics
అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తా
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో తనపై అక్రమ కేసులు పెట్టిన వారిపై ఫిర్యాదు ...
జమిలీ ఎన్నికలపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
కేంద్రం జమిలీ ఎన్నికల విధానాన్ని అమలు చేసే దిశగా కీలక అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఈ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 16న ఈ బిల్లును ...
పిఠాపురంలో జనసేన కుటుంబాల గ్రామ బహిష్కరించిన టీడీపీ
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలంలోని పొన్నాడ శివారు కోనపాపపేటలో జనసేనకు చెందిన నాలుగు కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ...
సాగునీటి సంఘాల ఎన్నికలు బహిష్కరించిన వైసీపీ
రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి సంఘాల ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు, కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలకు నిరసనగా బహిష్కరణకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ ...
రైతు పోరు.. వైసీపీ నేతలపై పోలీసుల ఆంక్షలు
పోలీసుల ఆంక్షలు, అరెస్టుల నడుమ రైతుల పక్షాన వైసీపీ నేతల పోరాటం కొనసాగుతోంది. అన్నదాత సమస్యలపై పోరాటానికి సిద్ధమైన వైసీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. కలెక్టర్లకు వినతిపత్రం అందించేందుకు ఇంటి నుంచి ...
వేములలో ‘సాక్షి’ మీడియా ప్రతినిధులపై దాడి
సాగునీటి సంఘం ఎన్నికల కవరేజీకి వెళ్ళిన సాక్షి మీడియా ప్రతినిధులపై టీడీపీ కార్యకర్తలు దాడి జరిపిన ఘటన కలకలం రేపింది. వైఎస్సార్ జిల్లా వేముల తహసీల్దార్ కార్యాలయం వద్ద కవరేజీ చేస్తున్న మీడియా ...
మరోసారి రాజ్యసభకు మెగాస్టార్?
మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజ్యసభకు ఎంపిక అవుతారని చర్చలు జోరుగా సాగుతున్నాయి. అయితే, చిరంజీవి స్వయంగా ఏ రాజకీయ పార్టీలో చేరాలన్న ఉద్దేశ్యం లేకపోయినా, బీజేపీ ఆయనను రాజ్యసభకు పంపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ...
అవంతి శ్రీనివాస్పై బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు
మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ (ముత్తంశెట్టి శ్రీనివాసరావు)పై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. “నీ సానుభూతి కూటమి అవసరం లేదు. నిన్ను రాజకీయంగా ఎదగనిచ్చిన చిరంజీవి కుటుంబానికి ...
వైసీపీకి మరో షాక్.. అవంతి రాజీనామా
అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తర్వాత వైసీపీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, కీలక నేతలు పార్టీని వీడిపోగా.. తాజాగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ...









 





