Andhra Pradesh Politics
హోం మంత్రి అనితకు నిరసన సెగ (Video)
అనకాపల్లి (Anakapalli) జిల్లా రాజయ్యపేట (Rajayyapeta)లో హోం మంత్రి (Home Minister) అనిత (Anitha)కు తీవ్ర నిరసన సెగ తగిలింది. సొంత నియోజకవర్గంలో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. బల్క్ డ్రగ్ పార్క్ ...
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్
ఏపీ లిక్కర్ (AP Liquor) కేసు(Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ(YSRCP) లోక్సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్రెడ్డి (PeddiReddy Mithun Reddy)కి బెయిల్(Bail) లభించింది. విజయవాడ (Vijayawada)లోని ఏసీబీ(ACB) ప్రత్యేక కోర్టు ఎంపీ మిథున్ ...
జగన్ ఎవరినీ అవమానించలేదు.. ఆర్.నారాయణమూర్తి కీలక కామెంట్స్ (Video)
సినిమా వాళ్లను మాజీ సీఎం (Former CM) వైఎస్ జగన్ (YS Jagan) అవమానించారని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ (Assembly)లో కొంతమంది మాట్లాడిన మాటలను సినీ నిర్మాత, పీపుల్ స్టార్ ఆర్.నారాయణమూర్తి ...
సవీంద్ర కేసుపై స్పందించిన వైఎస్ జగన్
వైసీపీ (YCP) సోషల్ మీడియా (Social Media) యాక్టివిస్ట్ (Activist) కుంచల సవీంద్ర రెడ్డి (Kunchala Savindra Reddy) అక్రమ అరెస్ట్(Arrest)ను హైకోర్టు (High Court) సీబీఐ(CBI)కి అప్పగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. సవీంద్ర ...
Beware of Balayya ‘Psycho’ Politics
Hindupur MLA and film actor Nandamuri Balakrishna is once again in the eye of a storm, this time for his derogatory remarks in the ...
బాలకృష్ణ వ్యాఖ్యలకు చిరంజీవి స్ట్రాంగ్ కౌంటర్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సినీ రంగంతో పాటు, ఏపీ రాజకీయాల్లో వివాదాస్పదంగా మారాయి. అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన తీరు, ఉపయోగించిన భాషపై ప్రతిపక్ష వైసీపీ ఆగ్రహం వ్యక్తం ...
సభకు ఎమ్మెల్యేల గైర్హాజరు.. ఫోన్ చేసి రప్పించిన విప్లు
అసెంబ్లీ సమావేశం (Assembly Meeting) ప్రారంభం అయ్యే సమయానికి సభలో 30 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. దీంతో సభకు సభ్యుల హాజరు శాతం తక్కువగా ఉండడంపై ముఖ్యమంత్రి (Chief Minister) చంద్రబాబు ...
“Digital Book” of Justice
YSR Congress Party President and former Chief Minister Y.S. Jagan Mohan Reddy today unveiled the Digital Book, a pioneering platform to document injustices faced ...















‘బాలకృష్ణ వ్యాఖ్యలకు భయపడి పవన్ ఇంటికి చంద్రబాబు’
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్లక్ష్యం వహిస్తున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్సీ సతీష్రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. కర్ణాటక ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపు పనులు ప్రారంభించినా, రాష్ట్ర ప్రయోజనాలను ...