Andhra News
ఉద్యమం తప్పదు.. కూటమి ప్రభుత్వానికి ఏపీజీఈఎఫ్ అల్టిమేటం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (APGEF) కూటమి ప్రభుత్వానికి స్పష్టమైన అల్టిమేటం జారీ చేసింది. ఉద్యోగుల చిరకాల వాంఛలైన పీఆర్సీ (PRC), ఐఆర్ (IR) ...
మన్యం జిల్లాలో మరో బస్సు దగ్ధం.. ఏంటీ వైపరీత్యం?
ఇటీవల వరుస బస్సు ప్రమాదాలతో ప్రయాణికులు హడలెత్తిపోతున్నారు. కర్నూలు బస్సు ఘోర ప్రమాదం మొదలు కొని, తెలుగు రాష్ట్రాల్లో వరుస ఘటనలు చోటుచేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లాలో మరో బస్సు ...
11 ఏళ్ల బాలిక ఉరేసుకుందా!– ఏపీలోనే ఎందుకిలా..!
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురంలో ఓ చిన్నారి ఆత్మహత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. భాష్యం స్కూల్లో ఐదో తరగతి చదువుతున్న 11ఏళ్ల రంజిత అనే బాలిక, ఇంట్లో ...
కాశీబుగ్గలో తొక్కిసలాట.. ఏడుగురు భక్తులు మృతి (Videos)
తిరుమల (Tirumala) వైకుంఠ ఏకాదశి (Vaikuntha Ekadashi) సందర్భంగా జరిగిన దుర్ఘటన, సింహాచలం (Simhachalam) అప్పన్న ఆలయం (Appanna Temple)లో ఘోర ప్రమాదాన్ని మరువకముందే.. శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గలో ఘోర విషాదం చోటు ...
శ్రీవారి మెట్టు వద్ద ఆటో డ్రైవర్ల దందా.. భక్తుల ఆగ్రహం
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో ఇటీవల జరుగుతున్న విషయాలు భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిన్న శ్రీవారి మాడ వీధుల్లో ఓ వ్యక్తి తప్పతాగి రచ్చ చేసిన వీడియో బయటపడగా, నేడు శ్రీవారి మెట్టు వద్ద ...















నిన్నటితో తేలిపోయింది..! ‘రాజకీయ పరిపక్వత’పై దుమారం
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో (Visakhapatnam Steel Plant) జరిగిన ఘోర ప్రమాదం రెండు తెలుగు రాష్ట్రాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే, ఈ సంక్షోభ సమయంలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన సీఎం(CM) చంద్రబాబు ...