Anantapur
నిద్రలోనే ఎలుకల దాడి.. వసతిగృహంలో దారుణ ఘటన
అనంతపురం నగరంలోని కేఎస్ఎన్ ఉమెన్స్ డిగ్రీ కళాశాల వసతిగృహంలో హృదయవిదారక సంఘటన చోటు చేసుకుంది. హాస్టల్లో రాత్రి సమయంలో నిద్రలో ఉన్న విద్యార్థినులపై ఎలుకలు దాడి చేయడంతో వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ...






