Ahobilam Temple
రెండేళ్లలో రూ.5.5 కోట్ల నష్టం.. అహోబిలంలో ఏం జరుగుతోంది?
రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం మరోసారి వార్తల్లో నిలిచింది. ఆలయ ఆదాయం తగ్గుతున్న నేపథ్యంలో, దేవస్థానం చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (సీఏవో) పార్థసారథి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ...






