ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister), వైసీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) విశాఖపట్నం (Visakhapatnam) పర్యటనకు సిద్ధమయ్యారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం (Chandanotsavam) లో విషాదం చోటుచేసుకుంది. ఆలయంలో బుధవారం తెల్లవారుజామున గోడకూలి ఎనిమిది మంది అమాయక భక్తులు ప్రాణాలు కోల్పోయారు. చందనోత్సవం రోజున జరిగిన ఈ విషాదకర ఘటన ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. ఈ దుర్ఘటనపై జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 20 రోజుల క్రితం నాసిరకంగా నిర్మించిన గోడ కూలి ప్రాణాలు కోల్పోయిన భక్తుల (Devotees) కుటుంబాలను (Families) వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. అలాగే, విశాఖ ఆస్పత్రి (Visakha Hospital)లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కూడా కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోనున్నారు.
News Wire
-
01
ఉత్తరాఖండ్ నదిలో పడిన మినీ బస్సు
అలకనంద నదిలో పడిన మినీ బస్సు. ఒకరు మృతి, 7గురికి గాయాలు. రుద్ర ప్రయాగ్ జిల్లా ఘోల్తీర్లో ఘటన.
-
02
శ్రీవారి పేరుతో గేమింగ్ యాప్ కలకలం
యాప్ తయారుచేసిన తమిళనాడుకు చెందిన రోబ్లెక్స్ సంస్థ. ఆలయం వర్చువల్ ఎక్స్ పీరియన్స్ తో యాప్. భారీగా డబ్బులు దండుకుంటున్న నిర్వాహకులు
-
03
జగన్ క్వాష్ పిటిషన్ పై విచారణ వాయిదా
వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు. సమయం కావాలని కోరిన ప్రభుత్వ తరఫు న్యాయవాదులు
-
04
అంగన్వాడీ కేంద్రంలో ఊడిపడిన పెచ్చులు..
విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటినవలస అంగన్వాడీ 2 కేంద్రంలో ఊడిపడిన పెచ్చులు. మహిళ తలకు గాయం.
-
05
అంతరిక్షంలోకి శుభాంశు శుక్లా
యాక్సియం -4 మిషన్ ద్వారా ఐఎస్ఎస్ కు పయనం. నలుగురు వ్యోమగాములతో దూసుకెళ్లిన రాకెట్. మిషన్ ఫైలట్ గా వ్యవహరిస్తున్న శుభాంశు శుక్లా
-
06
జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ అవినీతి బాగోతం
ఎమ్మెల్యే అనుచరుడు హరీష్ కు రూ.50 లక్షలు ఇచ్చిన క్వారీ యజమాని. డబ్బు ఇచ్చినా ఎన్ వోసీ ఇవ్వడం లేదన్న యజమాని. డీల్ సెట్ చేస్తానన్న ఎమ్మెల్యే అనుచరుడు హరీష్.. ఇవ్వకుండా అధికారులు
-
07
కోనసీమ లో నకిలీ మద్యం తయారీ గుట్టురట్టు
కొమరగిరిపట్నంలో తయారీ కేంద్రంపై అర్ధరాత్రి ఎక్సైజ్ దాడులు. 1065 లీటర్ల రెక్టిఫైడ్ స్పిరిట్,6వేల ఖాళీ మద్యం బాటిల్లు,నకిలీ మద్యం తయారి యంత్రం స్వాధీనం ..
-
08
కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభం
ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశం. కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
-
09
ట్రాన్స్ కో ఏఈ నిర్వాకం
కర్నూలు పత్తికొండ ట్రాన్స్ కో ఏఈ నారాయణ రైతుల వ్యవసాయ సర్వీసు వైర్లు తొలగింపు. 9 రోజులుగా విద్యుత్ లేకపోవడంతో ఎండిపోయిన పంటలు
-
10
సిట్ కస్టడీకి మాజీ మంత్రి కాకాణి
రెండు రోజుల పాటు విచారించనున్న సిట్ అధికారులు. గ్రావెల్ అక్రమ రవాణా కేసులో కాకాణి..ఈ కేసులో ఏ2గా ఉన్న కాకాణి..