తెలంగాణ వార్తలు
నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ కీలక మీటింగ్
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఎర్రవల్లి ఫామ్హౌస్లో పార్టీ ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. ఈనెల 10వ తేదీ వరకు నామినేషన్ల ...
తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఆమోదం
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో జరిగింది. రెండు గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ...
గాలి మాటలకు నేను సమాధానం చెప్పాలా? – కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్య
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డి గాలి మాటలకు సమాధానం చెప్పాలా?’’ అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ...
SLBC టన్నెల్ ప్రమాదం నిజాలు దాచారు..- కేటీఆర్ సంచలన ఆరోపణలు
SLBC టన్నెల్ ప్రమాదం గురించి ముందే ప్రభుత్వానికి సమాచారం ఉన్నప్పటికీ, నిర్లక్ష్య ధోరణితో నిజాలను దాచిపెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. ఈ విషయాన్ని ఆయన గురువారం తన ఎక్స్ ...
హైదరాబాద్లో నకిలీ కాల్ సెంటర్.. టార్గెట్ వారే
హైదరాబాద్లో నకిలీ కాల్ సెంటర్ వ్యవహారం కలకలం రేపుతోంది. గుజరాత్కు చెందిన మనస్విని అనే మహిళ హైటెక్ సిటీలో ‘ఎక్సిటో సొల్యూషన్స్’ పేరుతో నకిలీ కాల్ సెంటర్ను ఏర్పాటు చేసింది. వాన్పటేల్, ప్రతీక్, ...
ఏపీ సీఎం చంద్రబాబుపై హరీష్ రావు ఫైర్
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, గతంలో ప్రాజెక్టులను అడ్డుకున్న ...
సీఎం రేవంత్పై తీన్మార్ మల్లన్న సంచలన ఆరోపణ
తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీరు సంచలనంగా మారింది. కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన తరువాత ఆయన మాటల్లో జోరు పెరిగింది. సీఎం రేవంత్రెడ్డిపై చేసిన కీలక వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ...
పని చేస్తుందెవరో, యాక్టింగ్ చేసేదెవరో నాకు అన్నీ తెలుసు – మీనాక్షి నటరాజన్
తెలంగాణలో గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలతో నూతన ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నేతల పనితీరు నివేదికలు అందించినా, అందించకపోయినా ...
గల్లీలో గాలి మాటలు.. ఢిల్లీకి ధనం మూటలు.. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ ఫైర్
తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (TGIIC) ఆధీనంలోని 400 ఎకరాల భూమిని వేలం వేయాలన్న ప్రభుత్వం నిర్ణయం వివాదానికి దారితీసింది. రూ.25 వేల కోట్ల ఆదాయం లక్ష్యంగా ఈ భూముల ...















రేవంత్ అడుగుపెట్టిన చోట బీజేపీదే గెలుపు.. – KTR
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ అడుగు పెడితే అక్కడ భారతీయ జనతా పార్టీదే గెలుపు అని, సొంత పార్టీ ...