తెలంగాణ వార్తలు
మహిళా జర్నలిస్ట్ రేవతికి రిమాండ్.. సంచలనం రేపుతున్న కేసు
తెలంగాణలో రాజకీయంగా హాట్ టాపిక్గా మారిన ఘటనలో, మహిళా జర్నలిస్ట్ రేవతికి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరోపణలతో ఆమెను పోలీసులు ...
కేటీఆర్ అహంకారం తగ్గలేదు? పీసీసీ చీఫ్ తీవ్ర విమర్శలు
తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు నేడు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. ఈ ప్రసంగం రాజకీయంగా కొత్త దుమారాన్ని రేపింది. బీఆర్ఎస్ పార్టీ ...
బెట్టింగ్ యాప్ ప్రమోషన్.. ప్రముఖ మోటోవ్లాగర్పై కేసు
తెలుగు మోటోవ్లాగర్ భయ్యా సన్నీ యాదవ్ అలియాస్ భయ్యా సందీప్ తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారనే ఆరోపణలతో సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీసులు ఆయనపై కేసు నమోదు ...
గాంధీభవన్ కార్యకర్త ప్రసంగంలా గవర్నర్ స్పీచ్.. – కేటీఆర్
తెలంగాణ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆయన గవర్నర్ ప్రసంగాన్ని ఖండిస్తూ ...
సౌందర్య మరణం వెనుక మోహన్బాబు హస్తం? పోలీసులకు ఫిర్యాదు
మంచు ఫ్యామిలీ వివాదం ఒక కొలిక్కి వస్తుందనుకుంటున్న తరుణంలో మోహన్బాబు(Mohan Babu) గురించి మరో సంచలన వార్త బయటకు వచ్చింది. అలనాటి అందాల తార సౌందర్య(Soundarya) మరణం వెనుక మోహన్బాబు హస్తం ఉందని ...
జోగులాంబ ఆలయ పూజారిపై చర్యలకు మంత్రి ఆదేశం
తెలంగాణలోని జోగులాంబ ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ, ఈఓ పురేందర్పై అవినీతి ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో హిందూ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్ బొగ్గులకుంటలో ఉన్న తెలంగాణ ...
తెలంగాణలో గ్రూప్-2 ఫలితాలు విడుదల
తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష (Group-2 Exam) ఫలితాలు విడుదలయ్యాయి. టీజీపీఎస్సీ (TGPSC) చైర్మన్ బుర్రా వెంకటేశం ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ తో పాటు ఫైనల్ కీ ...
SLBC టన్నెల్లోకి రోబోల ఎంట్రీ..
ఎస్ఎల్బీసీ (SLBC) టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్స్ గత 18 రోజులుగా నిరంతరాయంగా కొనసాగుతోంది. అయితే, ఈరోజు ఈ ఆపరేషన్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రెస్క్యూ బృందం అధికారిక ప్రకటన ప్రకారం, మృతదేహాలను వెలికి ...
ప్రణయ్ హత్య కేసు.. నల్గొండ కోర్టు సంచలన తీర్పు
దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసిన ప్రణయ్ హత్య కేసులో నిందితులకు కోర్టు కఠిన శిక్షలు విధించింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య యావత్ దేశాన్ని కుదిపేసింది. నిందితులలో ప్రధానమైన ...















