తెలంగాణ వార్తలు
నేడు ‘సుప్రీం’లో ‘ఓటుకు నోటు’ కేసు కీలక విచారణ
‘ఓటుకు నోటు’ కేసు నేడు సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణకు రానుంది. ఈ కేసులో రేవంత్రెడ్డి (Revanth Reddy), సండ్ర వెంకట వీరయ్య (Sandra Venkata Veerayya) దాఖలు చేసిన పిటిషన్లపై సర్వోన్నత ...
కొండా లక్ష్మారెడ్డి కన్నుమూత
తెలంగాణ (Telangana) రాజకీయాల్లో విషాదం నింపుతూ, చేవెళ్ల (Chevella) మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి (Konda Lakshma Reddy) (84) సోమవారం ఉదయం ఆరు గంటలకు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ...
తెలంగాణలో బీసీ జేఏసీ ఏర్పాటు
వెనుకబడిన తరగతులకు (బీసీ) జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు సాధించే లక్ష్యంతో తెలంగాణ బీసీ ఐక్య కార్యాచరణ సమితి (బీసీ జేఏసీ) (BC JAC) ఏర్పాటైంది. హైదరాబాద్ (Hyderabad)లో జరిగిన ప్రత్యేక సమావేశంలో 40 ...
మంత్రి పొంగులేటిపై కొండా మురళీ ఫైర్.. అధిష్టానానికి ఫిర్యాదు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ (Telangana Congress Party)లో మరోసారి వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి (Ponguleti Srinivas Reddy)పై వరంగల్ సీనియర్ నేత, మంత్రి ...
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం
స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Institutions Elections) బీసీ రిజర్వేషన్ల (BC Reservations) అంశంపై తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్ల జీవో అమలు, ఎన్నికల నోటిఫికేషన్పై ...
గంజాయి మత్తులో 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం
హైదరాబాద్ (Hyderabad)లో అత్యంత దారుణమైన ఘటన ఒకటి చోటుచేసుకుంది. గంజాయి మత్తు (Ganja Intoxication)లో ఉన్న ఓ దుండగుడు ఎనిమిదేళ్ల చిన్నారి (Girl Child)పై అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం.సైదాబాద్ (Saidabad) పరిధిలోని సింగరేణి ...
లాలాగూడలో వాలీబాల్ కోచ్ వేధింపులు.. విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్ (Hyderabad) సిటీలోని లాలాగూడ (Lalaguda) ప్రాంతంలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. వాలీబాల్ కోచ్ (Volleyball Coach) వేధింపులు భరించలేక ఓ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. తార్నాకలోని రైల్వే డిగ్రీ ...
బంజారాహిల్స్లో బసవతారకం ఆసుపత్రి వద్ద కూల్చివేతలు
హైదరాబాద్ (Hyderabad)లోని బంజారాహిల్స్ (Banjara Hills) ప్రాంతంలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) కూల్చివేతల పరంపర కొనసాగుతోంది. రూ. 750 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమణల ...
గ్రూప్-1 ఉద్యోగాలు రద్దు చేసి.. రీ-ఎగ్జామ్ పెట్టాలి – కవిత
గ్రూప్-1 నియామకాల విషయంలో నోటిఫికేషన్ నాటి నుంచి ఫలితాల వరకు అడుగడుగునా తప్పులు జరిగాయని జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. ఈ లోపాలను తాను మండలిలో కూడా ఎత్తి చూపినప్పటికీ, ప్రభుత్వం నిర్లక్ష్యంగా ...















