తెలంగాణ వార్తలు
తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవు
భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి కారణంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ...
అల్లు అర్జున్ పేరు మర్చిపోతే నేను ఫీల్ అవుతానా?`
ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వార్తపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. టాలీవుడ్ ఐకాన్ స్టార్ పుష్ప2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ సీఎం పేరు మర్చిపోయారన్న కారణంతో ...
అల్లు అర్జున్పై నాకేకోపం లేదు.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
సినీ ప్రముఖుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “అల్లు అర్జున్పై నాకెందుకు కోపం ఉంటుంది? రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇద్దరూ తనకు చిన్ననాటి ...
విరాళాల్లో ఫస్ట్ బీజేపీ, రెండో స్థానంలో బీఆర్ఎస్
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విరాళాల రూపంలో అత్యధిక నిధులు సేకరించిన రాజకీయ పార్టీల వివరాలను ఎన్నికల కమిషన్ (ఈసీ) వెల్లడించింది. అందులో బీజేపీ అగ్రస్థానంలో నిలవగా, తెలంగాణ నుంచి బీఆర్ఎస్ (భారత ...
సీఎంతో భేటీకి మెగాస్టార్ గైర్హాజరు.. కారణం ఇదే
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో జరుగుతున్న సినీ ప్రముఖుల సమావేశానికి మెగాస్టార్ చిరంజీవి గైర్హాజరయ్యారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా చిరంజీవికి పేరుంది. నేటి సమావేశాన్ని చిరంజీవే ముందుండి నడిపిస్తారని అందరూ భావించారు ...
ఇల్లు కట్టుకునేవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
నూతన ఇళ్లు నిర్మించుకునేవారికి తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు 4 విడతల్లో రూ.5 లక్షల ఆర్థికసాయం అందించడంతో పాటు సిమెంట్, ఇసుక, స్టీల్ వంటి నిర్మాణ సామగ్రిని ...
నేడు సీఎంతో సినీ ప్రముఖుల భేటీ.. వివాదం ముగిసేనా?
తెలుగు సినీ పరిశ్రమలో గత కొన్ని రోజులుగా నెలకొన్న సంఘటనలు, వివాదాలపై చర్చించేందుకు నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ కానున్నారు. ఈ భేటీలో టాలీవుడ్ ప్రముఖులు పాల్గొని ...
జానీ మాస్టర్కు మరో ఎదురుదెబ్బ.. కేసులో కొత్త మలుపు
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద నమోదైన లైంగిక వేధింపుల కేసు మరో కొత్త మలుపు తీసుకుంది. హైదరాబాద్ నార్సింగ్ పోలీసులు తాజాగా ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. లేడీ కొరియోగ్రాఫర్పై ...
హైదరాబాద్కు ఉపరాష్ట్రపతి.. రైతులతో ప్రత్యేక సమావేశం
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి జూపల్లి కృష్ణారావు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ధన్ఖడ్ మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని ...
రేవతి కుటుంబానికి ‘పుష్ప టీమ్’ రూ.2 కోట్ల సాయం
పాన్ ఇండియా మూవీ పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన దురదృష్టకర సంఘటనలో మరణించిన రేవతి కుటుంబానికి ఆ చిత్ర యూనిట్ అండగా నిలిచింది. పుష్ప మూవీ ...















