తెలంగాణ వార్తలు
టార్గెట్ భట్టి.. రాధాకృష్ణ రాతల వెనుక ‘ముఖ్య నేత’ ఎవరు..?
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమవుతున్నాయా? వైఎస్ రాజశేఖరరెడ్డి (Y.S. Rajasekhara Reddy) సన్నిహితుడిగా, నిఖార్సైన కాంగ్రెస్ నేత (Committed Congress Leader)గా గుర్తింపు పొందిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి ...
కొడుకును కాపాడబోయి.. బావిలో పడి తండ్రీకొడుకులు మృతి
మహబూబాబాద్ జిల్లా (Mahabubabad District)లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. రెండేళ్ల చిన్నారిని కాపాడేందుకు ప్రయత్నించిన తండ్రి (Father) కూడా ప్రాణాలు కోల్పోవడంతో తండా మొత్తం విషాదంలో మునిగిపోయింది. మహబూబాబాద్ మండలం బలరాం ...
నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఫర్నిచర్ షాపులో మంటలు
హైదరాబాద్ (Hyderabad) నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన నాంపల్లి (Nampally)లో శనివారం భారీ అగ్నిప్రమాదం (Massive Fire Accident) చోటుచేసుకుంది. నాంపల్లి ప్రధాన రహదారిపై ఉన్న నాలుగు అంతస్తుల కమర్షియల్ భవనంలోని సెల్లార్లో ...
సింగరేణిపై ‘ఆంధ్రజ్యోతి అబద్ద కథలు’! భట్టి విక్రమార్క ఆగ్రహం
తెలంగాణ (Telangana) ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) సింగరేణి (Singareni), నైని బొగ్గు బ్లాక్ (Naini Coal Block) విషయంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించి తీవ్ర ...
గంజాయి ముఠా అరాచకం.. మహిళా కానిస్టేబుల్పై దాడి
గంజాయి ముఠా (Ganja Gang) అమానుషపు అరాచకానికి తెగపడింది. నిర్మల్ (Nirmal) కు చెందిన ముఠా సభ్యులు కారులో గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం రావడంతో వాళ్లని పట్టుకునేందుకు నిజామాబాద్ మహిళా ...
వసంత పంచమి వేడుకలు.. వేలాది భక్తులతో బాసర పుణ్యక్షేత్రం
నిర్మల్ జిల్లా (Nirmal District)లోని బాసర పుణ్యక్షేత్రం (Basara Temple) వసంత పంచమి సందర్భంలో భక్తుల రద్దీ (Devotee Rush)తో కిక్కిరిసిపోగా, తెల్లవారుజాము నుంచే గోదావరి నది తీరంలో ఆధ్యాత్మిక శోభ నిండింది. ...
“పదిసార్లు పిలిచినా వస్తా” – సిట్ నోటీసులపై కేటీఆర్ సవాల్
ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR)కు సిట్ నోటీసులు (SIT Notices) జారీ చేయడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ...
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో కొత్త సాంకేతికత.. ఆకాశం నుంచి దర్శన అవకాశం
తెలంగాణ కుంభమేళా (Telangana Kumbh Mela)గా పిలవబడే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర (Medaram Sammakka–Saralamma Jatara) కోసం ఈసారి ములుగు జిల్లా యంత్రాంగం ప్రత్యేక సాంకేతిక సేవలను అందుబాటులోకి తెచ్చింది. జాతర చరిత్రలో ...
గ్రూప్-1 వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్.. తీర్పు వాయిదా
ఇవాళ తెలంగాణ గ్రూప్-1 (Telangana Group-1) వ్యవహారంలో కీలకంగా మారాల్సిన హైకోర్టు (High Court) తీర్పు మరోసారి వాయిదా పడింది. తీర్పు ఇంకా సిద్ధం కాలేదని డివిజన్ బెంచ్ స్పష్టం చేస్తూ, గ్రూప్-1పై ...
సింగరేణికి సంపూర్ణ ప్రక్షాళన అవసరం : కేంద్ర మంత్రి
సింగరేణి కాలరీస్ సంస్థ(Singareni Collieries Company Limited)లో సంపూర్ణ ప్రక్షాళన జరగాలని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి (G. Kishan Reddy) డిమాండ్ చేశారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ...















