తెలంగాణ వార్తలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. వాయిదా
తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగా, ప్రారంభమైన వెంటనే మంత్రివర్గ సమావేశం కొనసాగుతుందని, సభను వాయిదా వేయాల్సిందిగా స్పీకర్ గడ్డ ప్రసాద్ను ...
నేడు శాసనసభ, మండలి ప్రత్యేక సమావేశాలు
తెలంగాణ శాసనసభ, శాసనమండలి మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. ఈ సమావేశాల్లో బీసీల రిజర్వేషన్ల ఖరారుపై కీలక చర్చ జరగనుంది. రాష్ట్ర ప్రణాళికా శాఖ ఇటీవల నిర్వహించిన సామాజిక-ఆర్థిక ...
ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం
తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ తరఫున అభ్యర్థులను ప్రకటించకపోవడమే కాకుండా, ఎవరికీ మద్దతు ...
మంచు ఫ్యామిలీ వివాదం మరో మలుపు.. విచారణకు తండ్రీకొడుకు హాజరు
మంచు ఫ్యామిలీ వివాదం కొత్త మలుపు తిరిగింది. ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు మనోజ్ విచారణ నిమిత్తం సోమవారం రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి హాజరయ్యారు. మోహన్ బాబు ...
కులగణన నివేదిక వివరాల వెల్లడిపై సీఎం సీరియస్?
తెలంగాణ రాష్ట్రం ఇటీవల కులగణన కార్యక్రమం చేపట్టింది. ఇందుకు సంబంధించిన వివరాలు బయటకు రావడంతో సీఎం రేవంత్రెడ్డి సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. అధికారులు రూపొందించిన నివేదికపై మంత్రిమండలిలో ఇంకా చర్చించకుండానే వివరాలు బయటకు ...
శంషాబాద్లో హైడ్రా కూల్చివేతలు
హైదరాబాద్ నివాసితులను హడలెత్తిస్తున్న హైడ్రా తాజాగా తన ఆపరేషన్ను శంషాబాద్కు షిఫ్ట్ చేసింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో సోమవారం ఉదయం హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ముఖ్యంగా సంపత్నగర్, ఊట్పల్లిల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను ...
హైదరాబాద్లో బీరప్ప ఆలయం ధ్వంసం, విగ్రహాల చోరీ
హైదరాబాద్లో ఆలయాలపై దాడులు కొనసాగుతుండటంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలో ఉన్న బీరప్ప ఆలయాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసి, విగ్రహాలను అపహరించారు. ...
గొంగడి త్రిష అండర్-19 ప్రపంచకప్ హీరో!
తెలంగాణ యువ క్రికెటర్ గొంగడి త్రిష(Gongadi Trisha) అండర్-19 ఉమెన్స్ వరల్డ్కప్ (U19 Women’s World Cup)లో తన అసాధారణ ప్రదర్శనతో భారత జట్టుకు ట్రోఫీ అందించడంలో కీలక పాత్ర పోషించింది. 19 ...
మూసీ నిర్వాసితులకు నిధులు విడుదల.. ఎంతంటే
మూసీ నిర్వాసితులకు ఆర్థిక సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం 37 కోట్ల 50 లక్షల రూపాయలు విడుదల చేసింది. ఇందుకోసం, కుటుంబానికి రూ. 25 వేలు చొప్పున నగదు అందించనున్నట్లు మున్సిపల్ శాఖ ...
నేడు ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హస్తిన బాట పట్టనున్నారు. మరో మూడు రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతలు ప్రచారానికి మరింత దన్ను ...















