క్రీడలు
కుప్పకూలిన టాప్ఆర్డర్లు.. పీకల్లోతు కష్టాల్లో బంగ్లా
ఐసీపీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (Champions Trophy 2025) రెండో మ్యాచ్ దుబాయ్ వేదికగా ప్రారంభమైంది. ఈ టోర్నీలోని సెకండ్ మ్యాచ్ ఇండియా-బంగ్లాదేశ్ (IND vs BAN) మధ్య జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ...
వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ గోల్డ్ మెడలిస్ట్ కన్నుమూత
జిమ్లో వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ జాతీయస్థాయి అథ్లెట్ మృతిచెందింది. రాజస్థాన్కు చెందిన వెయిట్లిఫ్టర్ యాష్తిక ఆచార్య (17) బుధవారం బికనీర్లోని జిమ్లో ప్రాక్టీస్ చేస్తుంది. జిమ్లో ప్రాక్టీస్ చేస్తుండగా స్క్వాట్ రాడ్ ఆమె ...
ICC Champions Trophy 2025: నేడే టీమిండియా తొలి పోరు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (Champions Trophy 2025)లో నేడు ఆసక్తికర సమరం జరగనుంది. ఈ టోర్నమెంట్లో టీమిండియా తన తొలి మ్యాచ్ను ఆడనుంది. దుబాయ్ వేదికగా భారత్- బంగ్లాదేశ్ (India Vs Bangladesh)ల ...
ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. ఏంటీ 8 – 8 – 8 లాజిక్?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy) మరలా క్రికెట్ ప్రపంచంలో సందడి చేయబోతోంది. ఎనిమిదేళ్ల తర్వాత ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ తిరిగి ప్రారంభం కానుంది. ఈసారి పోటీలో ఎనిమిది జట్లు తలపడనున్నాయి. ...
గుండెపోటుతో ముంబై మాజీ కెప్టెన్ కన్నుమూత
భారత క్రికెట్లో విషాదం చోటు చేసుకుంది. ముంబై మాజీ కెప్టెన్, క్రికెటర్ మిలింద్ రేగే (76) గుండెపోటుతో మరణించారు. దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్కు అత్యంత సన్నిహితుడైన మిలింద్ మృతి పట్ల క్రికెట్ ...
నేటి నుంచి ఐసీసీ ఛాంపియన్స్ వార్
క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (ICC Champions Trophy) ఈరోజు (ఫిబ్రవరి 19) నుంచి ఘనంగా ప్రారంభం కానుంది. ఈసారి టోర్నమెంట్కు పాకిస్తాన్ (Pakistan) ఆతిథ్యమిస్తోంది. ...
భారత జట్టు కొత్త జెర్సీపై పాకిస్తాన్ పేరు.. ఎందుకు?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (Champions Trophy 2025) కోసం భారత క్రికెట్ జట్టు కొత్త జెర్సీ(Team India Jersey)ని ఆవిష్కరించింది. అయితే, ఈ జెర్సీపై ‘పాకిస్తాన్’ (Pakistan) పేరు ఉండటం అభిమానుల్లో ...
భారత్లో ఒలింపిక్స్కు ఇదే సరైన సమయం.. – నీతా అంబానీ
భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న నేపథ్యంలో, ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యమివ్వడం ఇదే సరైన సమయమని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) సభ్యురాలు నీతా అంబానీ అభిప్రాయపడ్డారు. 2036 ఒలింపిక్స్ ...
రనౌట్ వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ హైడ్రామా నడుమ ముగిసింది. చివరి బంతికి రనౌట్పై వచ్చిన థర్డ్ అంపైర్ నిర్ణయం తీవ్ర చర్చకు దారి తీసింది. ...















