క్రీడలు
రోహిత్ శర్మకు గాయం.. చిక్కుల్లో టీమిండియా
వరుస గాయాలు టీమిండియాను చిక్కుల్లో పడేస్తున్నాయి. నెట్ సెషన్లలో ప్రాక్టీస్ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డారు. ఇప్పటికే ఓపెనర్ కేఎల్ రాహుల్ చేతికి గాయం కాగా, ఇప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ ...
లెజెండరీ క్రికెటర్లకు ఫేర్వెల్ ఏది..? అభిమానుల ఆవేదన
భారత క్రికెట్ జట్టుకు ఎన్నో విజయాలను అందించిన లెజెండరీ క్రికెటర్లు సరైన ఫేర్వెల్ లేకుండా క్రికెట్ కెరియర్ను వీడిన సందర్భాలు చాలా ఉన్నాయి. తాజాగా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించిన ...
ఆస్ట్రేలియా గడ్డపై హ్యాట్రిక్ సాధిస్తాం.. జడేజా ధీమా
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో వరుసగా రెండు సిరీస్లు గెలుచుకున్న టీమిండియా, ఈసారి ఆస్ట్రేలియా గడ్డపై హ్యాట్రిక్ విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్భంగా టీమ్ ఇండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ధీమా ...
రోహిత్, కోహ్లి, జడేజా రిటైర్మెంట్.. నిజమెంత?
టీమిండియా అభిమానుల్లో కొత్త ఆందోళన మొదలైంది. సీనియర్ ప్లేయర్, ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటన తరువాత మరో ముగ్గురు కీలక క్రికెటర్లు తమ రిటైర్మెంట్ను త్వరలో ప్రకటించబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. టీమిండియా ...
2025లో భారత్లో పారా అథ్లెటిక్స్ వరల్డ్ ఛాంపియన్షిప్స్
ప్రపంచ స్థాయి క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు మరోసారి భారత్ రెడీ అవుతోంది. 2025లో పారా అథ్లెటిక్స్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఢిల్లీలోని నెహ్రూ స్టేడియంలో జరగనున్నాయి. ఇది భారత్లో జరిగే మొదటి పారా అథ్లెటిక్స్ ...
అశ్విన్ రిటైర్మెంట్పై కపిల్దేవ్ ఎమోషన్
భారత క్రికెట్లో చిరస్మరణీయమైన విజయాలను అందించిన స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆటకు వీడ్కోలు పలకడం తనను తీవ్రంగా కలిచివేసిందని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నారు. ఆటకు ముగింపు చెప్పేందుకు అశ్విన్ ...
న్యూజిలాండ్ క్రికెట్కు కొత్త కెప్టెన్
న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్గా మిచెల్ సాంట్నర్ను నియమించినట్లు కివీస్ క్రికెట్ బోర్డ్ అధికారికంగా ప్రకటించింది. వన్డే, టీ20 ఫార్మాట్లలో జట్టును ముందుండి నడిపించే బాధ్యతలు ఇప్పుడు సాంట్నర్కు అప్పగించారు. కెప్టెన్సీపై ...















